Ambedkar Jayanti : అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు పాడేరులో ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా కలెక్టర్ ఎస్.దినేష్ కుమార్ ఆధ్వర్యంలో, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి…

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో జి.మాడుగుల , పాడేరు మండలాల ముఖ్య నాయకుల సమావేశంలో డా. గంగులయ్య మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక జనసేన…

134th Jayanti Sabha : గుగ్గుడులో 134 వ జయంతి సభ – పొద్దు బాలదేవ్

అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ రక్షణకై పోరాటం చేద్దాం ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 14: రాజ్యాంగ స్ఫూర్తితో లౌకిక,ప్రజాస్వామ్య రక్షణకై , ఆదివాసీ హక్కులు చట్టాలు అమలుకై పోరాటం చేయాలని అంబేద్కర్ 134 వ జయంతి పురస్కరించుకుని ఆదివాసి…

CITU : విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సదస్సు జయప్రదం చేయండి సిఐటియు.వి.ఉమామహేశ్వరరావు.

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 11: ఈనెల 12వ తేదీన విశాఖపట్నం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో విద్యుత్ కాంట్రా క్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం కై రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి…

Gangamma Thalli Jatara : గంగమ్మ తల్లి జాతరకు ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 11: అల్లూరిజిల్లా అరకువేలి మండలం,యండపల్లివలస, గ్రామం(అరకు ఆర్ఎస్)లో వెలసి ఉన్న. శ్రీశ్రీశ్రీ గంగమ్మతల్లి ఆలయంలో, నవరాత్రి జాతర ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈసారి జాతర వేడుకలు మే 19-05-2025 వ తేదీ నుండి…

Chittam Murali : ప్రయత్నం చిన్నదే కావచ్చు కానీ ఆశయం పెద్దది డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ అనంతగిరి ఏప్రిల్ 11: జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ గిరిజన యువత లో గత దశాబ్ద కాలంలో అనేక రంగాలలో అభివృద్ధి చెందడంతో పాటుగా మత్తుపదర్దాల జాడ్యం కూడా వారిని మహమ్మరీలా…

Adivasi Community Agitation : టూరిజం అభివృద్ధి పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరుల దోపిడి కుట్ర

ఆంధ్రప్రదేశ్ అల్లూరుజిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 11: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడరం కేంద్రంలో ప్రభుత్వం ఐటిడిఎ ఆధ్వర్యంలో టూరిజం అభివృద్ధి పేరుతో ప్రజాప్రతినిధులు,ఆదివాసీ సంఘాలతో వర్క్ షాప్ నిర్వహించారని వర్క్ షాప్ ఉద్దేశం ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరులైన మైనింగ్…

Pawan Kalyan : అడవితల్లి బాట కార్యక్రమంలో అరకు గిరిజన అనేక గ్రామాలు పర్యటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: గిరిజన మారుమూల గ్రామాల్లోని ప్రజలకు విద్య, వైద్యం, మెరుగైన జీవితం అందించాలని ఉద్దేశంతో పలురకాల కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అయితే సింగపూర్ లోని ఒక స్కూల్లో అగ్నిప్రమాదం జరిగి కన్న కొడుకు గాయపడి ఆసుపత్రిలో…

MLC Gade Srinivas Naidu : ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్ నాయుడుకు పిఆర్టియు నాయకుల అభినందనలు

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 9: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యులుగా పి ఆర్ టి యు తరఫున ఇటీవల ఎన్నికైన గాదె శ్రీనివాస్ నాయుడు ఏజెన్సీ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా పిఆర్టియు మండల, జిల్లా నాయకులు ఆయనను ఘనంగా…

CPM : పెంచిన గ్యాస్‌ ధరలు వెంటనే రద్దు చేయాలని కట్టెల పొయ్యిలో వంట చేస్తూ ఖాళీ గ్యాస్ బండతో సిపిఎం నిరసన

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ బొండం పంచాయతీ కొత్తవలస శాఖ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిలో వంట చేస్తూ ఖాళీ గ్యాస్ బండతో నిరసన.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం…

Other Story

You cannot copy content of this page