గ్యాస్ బాధిత కుటుంబాలను పరామర్శించిన,జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు

గ్యాస్ బాధిత కుటుంబాలను పరామర్శించిన,జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( జి. మాడుగుల మండలం ) జిల్లా ఇంచార్జ్ : డా.వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు, కొడాపల్లి గ్యాస్ బాధిత కుటుంబాలను పరామర్శించిన, జనసేన పార్టీ,వీర…

లంబసింగి గర్ల్స్ స్కూల్ లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం కార్యక్రమం

లంబసింగి గర్ల్స్ స్కూల్ లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( చింతపల్లిమండలం ) జిల్లా ఇంచార్జ్ : విద్యార్థుల ఉన్నతి కోసం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం.( లంబసింగి గర్ల్స్…

అరుకు రైల్వే స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయండి

అరుకు రైల్వే స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయండి (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు డిమాండ్. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకులోయ )టౌన్ త్రినేత్రం న్యూస్ డిసెంబర్.08: అరుకు రైల్వే స్టేషన్…

పప్పుడువలస గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు, ఆత్మీయ సమావేశ కార్యక్రమం

పప్పుడువలస గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు, ఆత్మీయ సమావేశ కార్యక్రమం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ 08: అరకు వేలి మండలం చొంపి పంచాయితీ పప్పుడు వలస గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక…

శ్రీ శ్రీ రాధాకృష్ణ దేవాలయం సరబగుడా తాంగులగూడ గ్రామంలో గీతా జయంతి సందర్భంగా కలశం పూజ, మరియు గాయత్రి యజ్ఞం

శ్రీ శ్రీ రాధాకృష్ణ దేవాలయం సరబగుడా తాంగులగూడ గ్రామంలో గీతా జయంతి సందర్భంగా కలశం పూజ, మరియు గాయత్రి యజ్ఞం. అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకులోయ) టౌన్ త్రినేత్రం న్యూస్ 08: శరభగుడా తంగులగూడలో వెలసిన శ్రీ శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో…

బాబాసాహెబ్ కు ఘన నివాళి

బాబాసాహెబ్ కు ఘన నివాళి” ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతరామరాజు జిల్లా (అరకులోయ) టౌన్త్రినేత్రం న్యూస్ డిసెంబర్. 07 : *మహనీయుడు, మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

పాడేరు ప్రాంతంలో తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి – రాష్ట్ర జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్

పాడేరు ప్రాంతంలో తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి – రాష్ట్ర జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : పాడేరు ప్రాంతంలో తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి,…

పాడేరులో పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి – నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్ ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్: సమస్యలపై,గిరిజన మహిళల ఆర్ధిక వృద్ధి రేటు,వారిలో స్వాలంబన శక్తి పెంపొందింపు, పౌర సరఫరాల సరుకు నిల్వలు వంటి అంశాలపై, పూర్తి స్థాయి దృష్టి పెట్టిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ…

జిల్లా సమగ్రాభివృద్ధికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలి, ( సిపిఎం)

జిల్లా సమగ్రాభివృద్ధికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలి, ( సిపిఎం) నూతన జిల్లా కమిటీ ఎన్నికను ప్రకటించిన జిల్లా కార్యదర్శి – పి.అప్పలనరస ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)అల్లూరి…

Warning Boards : హెచ్చరిక బోర్డులు గల్లంతు

హెచ్చరిక బోర్డులు గల్లంతు ఆంధ్రాప్రదేశ్: త్రినేత్రం న్యూస్!( అరకు వ్యాలీ) మండలం డిసెంబర్. 07 ప్రతి రోజూ కొన్నీ వందల వాహనాలు అరకు వ్యాలీ టౌన్ షిప్ నుండీ గన్నెల, లోతేరు మరియూ AOB బోర్డర్ వరకూ కరాయి గూడ గ్రామానికి…

Other Story

You cannot copy content of this page