పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు

పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు… తమిళనాడుకు చెందిన సాదిక్ ఆదివారం కాకినాడ జిల్లా నర్సీపట్నంకు వచ్చి పుష్ప 2 చూసి బస్టాండులోని బస్సులో పడుకున్నాడు. బస్సుకు తాళం ఉండటాన్ని చూసి స్టార్ట్ చేసి సీతారామరాజు జిల్లా చింతలూరు…

అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు. – ఎం వి వి ప్రసాద్

అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు. – ఎం వి వి ప్రసాద్. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( కొయ్యూరు మండలం ) జిల్లా ఇంచార్జ్ : అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు. టీడీపీ రాష్ట్ర…

త్రినేత్రం న్యూస్ కూ స్పందించిన అధికారులు . మరమ్మత్తులు ప్రారబించిన (ఆర్ అండ్ బి) యంత్రాంగం

త్రినేత్రం న్యూస్ కూ స్పందించిన అధికారులు . మరమ్మత్తులు ప్రారబించిన (ఆర్ అండ్ బి) యంత్రాంగం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ టౌన్ త్రినేత్రం న్యూస్,డిసెంబరు. 24 : అరకు లోయ పాడేరు ప్రదాన రహదారిలో బురద గెడ్డ, సమీపాన నెలలు…

మమత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు.

మమత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.23: పద్మాపురం పంచాయతీ . పింపోలు గుడ గ్రామంలో మమత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా…

ఘనంగా అరకులోయలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా అరకులోయలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజవర్గం, అరకులోయ టౌన్. త్రినేత్రం న్యూస్, డిసెంబర్.22 ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అరకు శాసనసభ్యులు రేగం మత్స్య లింగం. ఆధ్వర్యంలో, అరకులోయ కేంద్రంగా…

అల్లూరి జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

అల్లూరి జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన Trinethram News : అల్లూరి జిల్లా : అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలోని బల్లగరువులో స్థానికులతో పవన్ సమావేశం రోడ్ కనెక్టివిటీ సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

తోటలా తయ్యారు ఐనా తోకవలాస రహదారి

తోటలా తయ్యారు ఐనా తోకవలాస రహదారి. అల్లూరి సీతారామరాజు జిల్లా త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ డిసెంబర్. 21: అరకు లోయ.అల్లూరి సీతారామరాజు జిల్లాఅరకు వేలి మండలం.సిరిగం పంచాయతీ, సిరిగాం తోకవలస గ్రామంలో బ్రిడ్జి లేక ప్రజల రాకపోకలు కు చాలా…

పద్మపురం మేజర్ పంచాయతీ ప్రజలాకు అందుబాటులొ మమత చారిటబుల్ ట్రస్ట్ సేవలు

పద్మపురం మేజర్ పంచాయతీ ప్రజలాకు అందుబాటులొ మమత చారిటబుల్ ట్రస్ట్ సేవలు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్.21: అల్లూరి సీతారామరాజు జిల్లా. అరకువేలి మండలం.పద్మాపురం గ్రామపంచాయతీ పరిధిలోగల పింపలు గుడా గ్రామంలో ఈనెల 22వ తారీకు…

వైయస్ఆర్ సీపీ నూతన కార్యాలయం

వైయస్ఆర్ సీపీ నూతన కార్యాలయం అల్లూరి సీతారామరాజు జిల్లా. అరకువేలి మండలం: త్రినేత్రం న్యూస్.21: నేడు ప్రారంభోత్సవ ఆహ్వానం.మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపుట్టినరోజుని పురస్కరించుకొని అరకు ,కేంద్రంగా వైయస్ఆర్ సీపీ కార్యాలయాన్ని నేడు అరకు వేలి జడ్పీ కోలనీ…

అల్లూరి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

అల్లూరి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు Trinethram News : ఏపీలోని అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాలకు కొత్తవలస కిరండూల్ రైలు మార్గంలో ట్రాక్పై బండరాళ్లు జారిపడ్డాయి. ఈక్రమంలో విశాఖపట్నం నుంచి అరకు వెళ్తున్న…

Other Story

You cannot copy content of this page