TDP Foundationday : అల్లూరి జిల్లా కేంద్రం, పాడేరు లో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : ఘనంగా తెలుగుదేశం పార్టీ, 43వ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం శనివారం పాడేరు పట్టణంలో ఉన్నటువంటి, నందమూరి తారక రామారావు విగ్రహానికి ఏపీ టూరిజం డైరెక్టర్, రాష్ట్ర కార్యదర్శి కిల్లు…

CITU : ఉపాదామి కూలీలు బకాయిలు తక్షణం చెల్లించండి

సిఐటియు వి. ఉమామహేశ్వరరావు డిమాండ్. అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 30: మాత్మ గాంధీ గ్రామీణ ఉపాదామి పథకం పనిచేస్తున్న కూలీలకు గత ఐదు వారాలుగ డబ్బులు చెల్లించలేదని తక్షణం చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు…

World Health Day : ఏప్రిల్ 7న యోగాభ్యాసం,108 సూర్య నమస్కారములు

ప్రపంచ రికార్డు సాధనకు కృషిజిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా అరకు నియోజవర్గం,అరకువేలి మార్చి 30 : ఏప్రిల్ ఏడవ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురష్కరించుకుని 20 వేల మంది విద్యార్ధినీ విద్యార్థులతో 108 సూర్య…

TDP Foundationday : ఘనంగా దొన్నుదొర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకు నియోజవర్గం అరకువేలి త్రినేత్రం న్యూస్ మార్చి 30 : తెలుగు ప్రజల స్థితిగతులు మార్చడంలో కీలక భూమిక పోషించిన పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జ్, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి…

EMRS Principal : విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలి

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. హుకుంపేట ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ సంతోష్ ఉజ్వల్ వెల్లడి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 100% మంచి ఫలితాలు. ఏకలవ్య…

Maoist Ideology : మావోయిస్టు సిద్ధాంతాలను విసిగిపోయి జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు సభ్యులు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా మావోయిస్టు సిద్ధాంతాలను, విసిగిపోయి జనజీవన స్రవంతిలో మావోయిస్టు సభ్యులు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఎదుట పదిమంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ…

Union Coalition : ఆరోగ్యం సంగతి సరే మరి, బ్రతుకుతెరువు కోసం డీఎస్సీ ఎప్పుడు

జీవో నెంబర్ 3 పునరుద్ధరణ సంగతేంటి. – ( ASK) ఆదివాసి సంఘాల కూటమి నాయకులు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( అడ్డతీగల ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, అడ్డతీగల మండలం, 20 వేల మంది గిరిజన విద్యార్థులతో మెగా యోగ…

CITU : రైల్వే కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకోం సిఐటియు. వి ఉమామహేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 29 : అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో అరుకు కేకే లైన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రైల్వే బోర్డు ప్రకటించిన కనీస వేతనాలు జీవో అమలు చేయాలని లేబర్ కమిషనర్ కి…

Kantavaram Village : నేటికీ “కంటవరం ” గ్రామంలో త్రాగునీరు మరియు రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్న, గిరిజనులు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, యు. చీడిపాలెం పంచాయతీ, కంటవరం గ్రామస్తులు. మాగ్రామంలో 25 కుటుంబాలు ఉన్నాయి.రోడ్డు, మంచినీటి సౌకర్యం లేక, కొండ వాగు ఊట నీరు తాగే దుస్థితి. మరియు రేవులకోట…

Passport Services : గిరిజనులకు పాస్ పోర్ట్ సేవలు సులభం

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 27: అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం అరకులో పాస్ పోర్ట్ సేవలు సులభంగా అవుతుందని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే.రేగం మత్స్యలింగం Mar-26, అరకువేలి…

Other Story

You cannot copy content of this page