Anil Kumar : యువత ఆశయాలకు మార్గం చూపుతున్న జనసేన

పాడేరులో క్రియాశీలక సభ్యత్వానికి విశేష స్పందన. అనిల్ కుమార్. అల్లూరిజిల్లా పాడేరు త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 9: జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు పాడేరు జనసేన కార్యాలయంలో క్రియాశీలక…

Maoist Leader Jagan Died : మావోయిస్టు కీలక నేత జగన్ మృతి

అల్లూరి జిల్లా : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో నిన్న జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టు కీలక నేత జగన్ సహా డివిజనల్ కమిటీ సభ్యుడు రమేశ్ మృతి చెందారు. జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం. అగ్రనేత…

Encounter : భారీ ఎన్కౌంటర్, నలుగురు మావోయిస్టులు మృతి

తేదీ : 07/05/2025. అల్లూరి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,వై. రామవరం , జీకే వీధి మండలాల సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగాయి. భద్రతాబలగాలు చనిపోయిన మావోయిస్టుల వద్ద నుంచి రెండు…

Janasena Party : జనసేన పార్టీ పాడేరు కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ (పాడేరు), మే 7: జనసేన పార్టీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అనే సూత్రంతో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు భరోసానివ్వడంలో మరో అడుగు ముందుకు వేసారు.…

Marri Kamaiya : మర్రి కామయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

100% రిజర్వేషన్ కోసం ఆదివాసీ హక్కుల పోరాటాలు ఉధృతం అల్లూరిజిల్లా(అరకువేలి) అరకు నియోజవర్గం ఇంచార్జ్ త్రినేత్రం న్యూస్ మే 6: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆదివాసీ ఉద్యమ నాయకుడు మర్రి కామయ్య వర్ధంతిని పురస్కరించుకుని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకువేలిలోని ఆయన…

Jana Sainikudu : టార్గెట్ బాల్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన జన సైనికుడు అభినందనలు తెలిపిన కోటేశ్వరరావు పడాల్

అల్లూరిజిల్లా(హుకుంపేట) త్రినేత్రంన్యూస్, మే 5: అగ్రలో ఇటీవల ముగిసిన 9వ నేషనల్ ఫెడరేషన్ కప్ టార్గెట్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అల్లూరి జిల్లా హుకుంపేట మండలం పోసలగరువు గ్రామానికి చెందిన జనసైనికుడు నిక్కుల విద్యా కళ్యాణ్ కాంస్య…

Legal Awareness Program : జి. మాడుగుల మండలంలో లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమం

అల్లూరి సీతారామరాజు జిల్లా, త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 5 ; జి మాడుగుల మండలంలోని పిన లోచిలి మరియు చింతలగొంది గ్రామాల్లో జన్ జీవన్ సంఘ్ ఆధ్వర్యంలో లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా సంఘ్ అధ్యక్షులు కె. అప్పాజీ…

Pachi Penta Shanthakumari : మన్యంలో రాష్ట్ర బంద్‌కి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు

గిరిజనుల కోసం ప్రత్యేక డీఎస్సీ విడుదల చేయాలి: పాచి పెంట శాంతకుమారి అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, మే 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో గిరిజనులకు అన్యాయం జరుగుతోందంటూ ‘ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన…

Sarpanch Petteli Dasubabhu : రెండో రోజు బంద్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్ పెట్టెలి దాసుబాబు

అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, మే 3: రెండో రోజు బంద్‌కు సంబంధించి సర్పంచ్ పెట్టెలి దాసుబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అరకులోయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీవో నెం.3…

Manyam Bandh : మన్యం బంద్ ప్రశాంతంగా కొనసాగింది

గిరిజనుల ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అరకు ఎమ్మెల్యే డిమాండ్. అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజకవర్గం ఇంచార్జ్ ఏప్రిల్ 4 : ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ పిలుపుమేరకు శనివారం నిర్వహించిన మన్యం బంద్ విజయవంతంగా…

Other Story

You cannot copy content of this page