Stop the NDA : నిలదీద్దాం ఎన్డీయే ప్రభుత్వాన్ని

తేదీ: 12/01/2025.నిలదీద్దాం ఎన్డీయే ప్రభుత్వాన్ని. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే ఐదు నెలలు కావస్తున్నా , ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? వాటిని తక్షణమే అమలు…

ఏపీలో గీత కార్మిక కులాలకు 335 మద్యం దుకాణాలు

ఏపీలో గీత కార్మిక కులాలకు 335 మద్యం దుకాణాలు Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని గీతకార్మిక కులాలకు కేటాయించిన 10 శాతం మద్యందుకాణాల లైసెన్సుల జారీకి కూటమి ప్రభుత్వం రెండు,…

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: టీడీపీ

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: టీడీపీ Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ ట్వీట్ చేసింది. కోటీ…

కూటమి ప్రభుత్వ విద్యుత్తు చార్జీల పెంపు పై, వైసీపీ శ్రేణులకు శాంతి యుత ర్యాలీ కి పిలుపునిచ్చిన అరకు శాసన సభ్యుడు

కూటమి ప్రభుత్వ విద్యుత్తు చార్జీల పెంపు పై, వైసీపీ శ్రేణులకు శాంతి యుత ర్యాలీ కి పిలుపునిచ్చిన అరకు శాసన సభ్యుడు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజవర్గ అరకు వేలి మండలం త్రినేత్రం, న్యూస్ డిసెంబర్. 27 : ఆంధ్రప్రదేశ్…

లంబసింగి గర్ల్స్ స్కూల్ లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం కార్యక్రమం

లంబసింగి గర్ల్స్ స్కూల్ లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( చింతపల్లిమండలం ) జిల్లా ఇంచార్జ్ : విద్యార్థుల ఉన్నతి కోసం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం.( లంబసింగి గర్ల్స్…

ఢిల్లీలో కాంగ్రెస్‌కు సీట్లిచ్చేందుకు కేజ్రీవాల్ నో

ఢిల్లీలో కాంగ్రెస్‌కు సీట్లిచ్చేందుకు కేజ్రీవాల్ నో Trinethram News : Delhi : మూడు నెలల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగాపోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ…

CM Chandrababu : కూటమి నేతల మధ్య ఫ్లైయాష్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్‌

కూటమి నేతల మధ్య ఫ్లైయాష్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్‌ Trinethram News : అమరావతి : వైఎస్‌ఆర్‌ జిల్లా ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌)(RTPP) ఫ్లైయాష్‌ వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. కూటమి నేతలపై సీఎం ఆగ్రహం వ్యక్తం…

మళ్లీ ఇండియా కూటమిదే జార్ఖండ్‌

మళ్లీ ఇండియా కూటమిదే జార్ఖండ్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇండియా కూటమి.. మరోసారి ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారం చేసే అవకాశం.. జార్ఖండ్‌ ఇండియా కూటమి గెలుపుతో కాంగ్రెస్‌ కీలక సమావేశం…

NDA : మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో ఎన్డీయే హవా!

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో ఎన్డీయే హవా! Trinethram News : మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ముగిశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే(NDA), విపక్ష ఇండి కూటమి (INDIA) పార్టీలు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించాయి.. తాజాగా…

RK Roja : దొంగ కేసులు పెడితే ఊరుకోం.. మహిళలపై నీచమైన పోస్టులు పెడుతున్నారు: ఆర్కే రోజా

దొంగ కేసులు పెడితే ఊరుకోం.. మహిళలపై నీచమైన పోస్టులు పెడుతున్నారు: ఆర్కే రోజా డైవర్షన్ పాలిటిక్స్ తో కూటమి ప్రభుత్వం నెట్టుకొస్తోందన్న రోజా వ్యక్తిత్వ హననం చంద్రబాబుకు అలవాటేనని విమర్శ సీఎంగా ఉన్నప్పుడే జగన్ పై నీచమైన పోస్టులు పెట్టారని మండిపాటు…

Other Story

You cannot copy content of this page