Tiranga Rally : ఆపరేషన్ సింధూర్ విజయానికి సంఘీభావంగా పాడేరు లో ఘనంగా తిరంగా ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా (పాడేరు) త్రినేత్రం న్యూస్ మే 18: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించబడింది. పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం విజయవంతంగా…

Amaravati from Palakollu : పాలకొల్లు నుంచి అమరావతికి బయలుదేరిన కారులు, బస్సులు

తేదీ : 02/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అమరావతి పున; ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం పాలకొల్లు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు , మహిళలు బయలుదేరి వెళ్లడం జరిగింది.…

Alliance Won : కూటమిదే గెలుపు

తేదీ : 28/04/2025. గుంటూరు , విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు, విశాఖ మేయర్ ఎన్నికల్లో కూటమి గెలిచింది. విశాఖ మేయర్ గా పీలా. శ్రీనివాసరావు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు మేయర్ గా కోవెలమూడి.…

Pawan : ప్రజలను ఇబ్బందిపెడితే కూటమినేతలనూ ఉపేక్షించను

Trinethram News : Andhra Pradesh : అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “త్వరలో జిల్లాల పర్యటనకు వెళ్తా. భూదందాల బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తా. ఫిర్యాదులను స్వయంగా పరిశీలిస్తా. కూటమి పాలన…

GVMC : నేడు జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం

Trinethram news : విశాఖపట్నం : ఏపీ విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై శనివారం సమావేశం నిర్వహించనున్నారు. మొత్తం 97మంది కార్పొరేటర్లే ఉన్నారు. ఎక్స్అఫీషియో సభ్యులైన ప్రజా ప్రతినిధులు 16మంది ఉండగా వారిలో 11…

MLA Dagumati : కావలి పట్టణ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 6 :నెల్లూరు జిల్లా: కావలి నియోజకవర్గ శాసనసభ్యులు ,దగు మాటి వెంకట కృష్ణారెడ్డి పుర ప్రజలకు వ్యాపార సోదరులకు వివిధ శాఖల అధికారులకు వారి సిబ్బందికి కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు నా మిత్రులకు…

Alliance leaders : సుండ్రపుట్టు గ్రామంలో ఘనంగా శ్రీరాముల వారి కళ్యాణ మండపం ప్రారంభించిన గంగులయ్య

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 5: గిరిజన ప్రాంతంలో అతి పురాతనమైన రామలయంగా ప్రసిద్ధి చెందిన సుండ్రుపుట్టు గ్రామ రామాలయం భక్తులు,స్థానిక గ్రామస్తులు ఈ నవమి ఉత్సవాల కంటే ముందుగా నూతనంగా శ్రీ రాములవారి కళ్యాణ మండపం నిర్మాణం చేసుకున్నారు.ఈ…

MLA Vegulla : నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు

ఎమ్మెల్యే వేగుళ్ళ మండపేట : త్రినేత్రం న్యూస్. మండపేట నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గారు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. షడ్రుచుల సమ్మేలనంతో ఉగాది పర్వదినాన్ని…

Deputy Sarpanch : ఉప సర్పంచ్ గా కూటమి నాయకులు గెలుపు

తేదీ : 27/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా సాగింది.సార్వత్రిక ఎన్నికల అనంతరం జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి అభ్యర్థి గెలవాలన్నా లక్ష్యంతో నాయకులు…

Election Buzz : ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల సందడి

Trinethram News : కూటమి, వైసీపీ మధ్య ఎన్నికల పోరు..ఉత్కంఠ రేపుతున్న పదవుల ఎన్నిక. మొత్తం 28 ఎంపీపీ పదవులకు ఎన్నిక.. 12 మండల పరిషత్ లలో కో-ఆప్షన్ సభ్యుల ఎలక్షన్.. 214 గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచుల ఎంపిక. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Other Story

You cannot copy content of this page