పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష

Trinethram News : Mar 13, 2024, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై సమీక్షజిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో…

సేల్స్ మ్యాన్..సూపర్వైజర్ పై కేసు నమోదు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్న సూపర్వైజర్ అనిల్, సేల్స్ మాన్ అశోక్వద్ద నిలువ ఉంచిన 236 మద్యం బాటిల్లను, రెండుద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన SEB అధికారులు. ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే సిబ్బంది పై…

వంద సంక్షేమ కార్యక్రమాలు కట్‌ చేసిన ఏకైక సీఎం జగన్‌: లోకేశ్‌

Trinethram News : శృంగవరపుకోట: జగన్‌ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్‌.. మద్యాన్ని నిషేధించారా? అని ప్రశ్నించారు. శృంగవరపుకోటలో నిర్వహించిన…

బాలికలకు మద్యం తాగించి రాత్రంతా నిర్బంధించి అఘాయిత్యం

నరసరావుపేటలో దారుణం.. బాలికలను గదికి రప్పించి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించిన నిందితులు మత్తులోకి చేరుకోగానే లైంగిక దాడి రాత్రయినా ఇంటికి చేరుకోకపోవడంతో బాలికల కుటుంబ సభ్యులు ఆందోళన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి అమ్మాయిలను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్…మద్య పాన నిషేధం పై తెలుగు దేశం సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన శాసన సభాపతి తమ్మినేని సీతారాం. దీంతో టిడిపి సభ్యులు పెద్ద ఎత్తున సభలో నినాదాలు చేశారు. మద్యపానాన్ని నిషేధించి …ఓట్లు అడుగుతామనిఎన్ని కల్లో…

2050 నాటికి క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతాయి: హూ

Trinethram News : February 02, 2024 రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని WHO హెచ్చరికలు జారీ చేసింది. 2022తో పోలిస్తే 2050 నాటికి 77% కేసులు పెరుగుతాయని తెలిపింది. 2022 నాటికి 20 మిలియన్లుగా…

You cannot copy content of this page