DRDO కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది

భారత్‌కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ -DRDO కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్ నుంచి గగనతలంలో డీఆర్డీవో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.

You cannot copy content of this page