Singareni : సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలి

Auction of Singareni coal mines should be stopped బొగ్గు గనుల వెలాన్ని నిలిపివేయాలని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి జులై 17న బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకుంటాం ఖనిలో ఏఐటీయూసీ చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపిన…

Met Directorate : డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ (డి.హెచ్)ను హైదరాబాద్ కార్యాలయంలో కలిసిన

Met Directorate of Health (DH) at Hyderabad office జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా… హైదరాబాద్ జిల్లాతేదీ 11- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎన్ హెచ్ ఎం…

Dharna : జిఎం కార్యాలయం ముందు ధర్నాలో వక్తల పిలుపు

The call of the speakers in the dharna in front of the GM office సింగరేణి బొగ్గు బ్లాక్ ల రక్షణకై అవసరమైతే సకలజనుల సమ్మె కైనా దిగుతాం సింగరేణి సంస్థను కాపాడుకుందాం జిఎం కార్యాలయం ముందు…

రైతాంగ,కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఉదృతం.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్

Trinethram News : దేశవ్యాప్తంగా రైతు,కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా నేడు కుత్బుల్లాపూర్ లో షాపూర్ నగర్,ఐడీపీఎల్,బాచుపల్లి, గండి మైసమ్మ లో కార్మికులు పెద్దయెత్తున ర్యాలీ నిర్వహించి జయప్రదం చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు…

వేములవాడ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నోటీస్

Trinethram News : రాజన్న జిల్లా:ఫిబ్రవరి 10వేములవాడ రాజన్న ఆలయం లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల తో పాటు సులబ్ కాంప్లెక్స్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెను జయప్రదం చేయాలని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు సమ్మె నోటీసు…

సీపీఐ,ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబురాలు

సీపీఐ,ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబురాలు. సీపీఐ, ఏఐటీయూసీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి తరపున షాపూర్ నగర్,ఐడీపీఎల్, జగతగిరిగుట్ట, మక్దుం నగర్,గుబురుగుట్ట ,ఆస్బెస్టాస్ కాలనీ,హెచ్ఏంటీ ల లో 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా త్రివర్ణపతకాలను ఎగురవేయ్యడం జరిగింది.ఈ…

జీడిమెట్ల నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రావు గారిని సన్మానించిన సీపీఐ, సీపీఎం,ఏఐటీయూసీ మరియు సీఐటీయూ నాయకులు

జీడిమెట్ల నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రావు గారిని సన్మానించిన సీపీఐ, సీపీఎం,ఏఐటీయూసీ మరియు సీఐటీయూ నాయకులు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ శాలువతో సత్కరించి పులకుండిని బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్,…

You cannot copy content of this page