కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ నటుడు చిరు కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆర్కియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు.

జనసేనలో చేరిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్

జనసేనలో చేరిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ కండువా కప్పి జానీ మాస్టరు పవన్ సాదరంగా ఆహ్వానించారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాస్టర్.. తెలుగుతో పాటు పలు తమిళ,…

కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్

Trinethram News : హైదరాబాద్ మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన ప్రముఖ సినీ నటుడు పృధ్వీ రాజ్. కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. నేడు పృథ్వి…

రామచంద్రాపురంలో ఏషియన్ వైష్ణవి థియేటర్ ప్రారంభించిన హనుమాన్ చిత్ర హీరో తేజ, దర్శకుడు ప్రశాంత్ వర్మ

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఏషియన్ వైష్ణవి థియేటర్ ప్రారంభించిన హనుమాన్ చిత్ర హీరో తేజ, దర్శకుడు ప్రశాంత్ వర్మ… హనుమాన్ చిత్రాన్ని తిలకించిన చిత్ర బృందం, యాజమాన్యం

నేడు అయోధ్యకు చంద్రబాబు, పవన్

నేడు అయోధ్యకు చంద్రబాబు, పవన్ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నేడు అయోధ్యకు వెళుతున్నారు. రామజన్మభూమి అయోధ్యలో రాములోరి విగ్రహ ప్రతిష్టకు వీరిరువురూ హాజరు కానున్నారు.. ఇప్పటికే వీరిద్దరికీ ఆహ్వానం రావడంతో వీరిద్దరూ ఈరోజు బయలుదేరి అయోధ్యకు…

తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రిక పవన్ కళ్యాణ్ కి ఇవ్వడానికి వచ్చిన షర్మిల

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల – తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రిక పవన్ కళ్యాణ్ కి ఇవ్వడానికి వచ్చిన షర్మిల….

ప్రముఖ మలయాళ నటుని కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని

Trinethram News : కేరళ: జనవరి 17ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సురేశ్ గోపీ పెద్ద కుమార్తె భాగ్య సురేశ్ వివాహం గురువాయుర్ ఆలయంలో బుధవారం జరిగింది. కేరళ పర్యటనలో ఉన్న…

ఈ నెల 27,28 తేదీలలో జరగబోయే ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవాలు

Trinethram News : గుజరాత్ రాష్ట్రంలో గాంధినగర్ లో ఈ నెల 27,28 తేదీలలో ఫిలింఫేర్ -2024 అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి నామినేషన్ జాబితా విడుదల అయ్యింది. వాటి వివరాలు ఉత్తమ చిత్రం ( పాపులర్) 1)…

Other Story

You cannot copy content of this page