హీరో సిద్దార్థ్ పెళ్లి పీటలెక్కాడు
తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరి మెడలో మూడుముళ్లు వేశాడు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం టెంపుల్ ఈ పెళ్లికి వేదికగా మారింది.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలో బుధవారం (మార్చి 27న) ఈ వివాహం జరిగింది.
తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరి మెడలో మూడుముళ్లు వేశాడు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం టెంపుల్ ఈ పెళ్లికి వేదికగా మారింది.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలో బుధవారం (మార్చి 27న) ఈ వివాహం జరిగింది.
Trinethram News : తిరుపతి జిల్లా:మార్చి 27ఈరోజు సినీ నటుడు రాంచరణ్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సంద ర్భంగా రాంచరణ్…తన కూతురు క్లీంకారా, భార్య ఉపాసన మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు…
వెంకటేష్ దగ్గుబాటి రెండో కుమార్తె హవ్య వాహినికి విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ పాతూరితో ఈ మధ్యనే వివాహం జరిగింది.
హీరో ఎన్టీఆర్ కుటుంబంతో హోలీ జరుపుకున్నారు… ఈ చిత్రాలను సోషియల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్…
నడిఘర్ సంఘానికి హీరో విజయ్ కోటి విరాళం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నడిఘర్ సంఘానికి రూ.కోటి విరాళంగా ఇచ్చాడు. దానికి సంబంధించిన చెక్ను నడిఘర్ సంఘ అధ్యక్షుడు, నటుడు విశాల్కు అందజేశాడు. ఈ విషయాన్ని విశాల్ ఎక్స్ వేదికగా తెలిపాడు.…
Trinethram News : విశాఖలో స్టైలిష్ స్టార్ అల్లు ఆర్జున్ అభిమాన హీరోని చూసేందుకు ఎయిర్ పోర్టుకు పోటెత్తిన ఫ్యాన్స్. పుష్ప రాజ్ నినాదాలతో హోరు. వైజాగ్ లో కొద్దిరోజుల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొనున్న అల్లు అర్జున్.
Trinethram News : తిరుపతి మార్చి 08తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా, భీమా చిత్రం హీరో గోపీచంద్,చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొని…
Trinethram News : శంకర్పల్లి : సినీ నటుడు మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ బుధవారం శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గోపులారం గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఆమె రిజిస్ట్రేషన్ నిమిత్తం ఇక్కడికి వచ్చారు. నమ్రతను చూసిన…
ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్ఎఫ్)- 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ అవార్డుల్లో…
You cannot copy content of this page