Vijay Sri Lanka : శ్రీలంకలో విజయ్ యాక్షన్
Vijay Action in Sri Lanka Trinethram News : Jul 02, 2024, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ #VD12 కొత్త షెడ్యూల్ శ్రీలంకలో మొదలుకానుంది. వచ్చే వారం నుంచి 40 రోజుల పాటు షూటింగ్…
Vijay Action in Sri Lanka Trinethram News : Jul 02, 2024, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ #VD12 కొత్త షెడ్యూల్ శ్రీలంకలో మొదలుకానుంది. వచ్చే వారం నుంచి 40 రోజుల పాటు షూటింగ్…
Action should be taken against private schools Trinethram News : ఇష్టా రాజ్యాంగ అడ్మిషన్లు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి. యన్ యస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి…
టిడిపి రెండో జాబితాలోనూ గంటాకు దక్కని చోటు విశాఖ రుషికొండ లోసన్నిహితులతోకీలక సమావేశం సమావేశంలో పాల్గొన్నగంటా శ్రీనివాసరావు టిడిపి రెండో జాబితాలోనూ గంటాకు దక్కని చోటు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశించిన టీడీపీ అధిష్టానం చీపురుపల్లి నుంచి…
తన పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న మోహన్ బాబు స్వప్రయోజనాల కోసం తన పేరును వాడుకోవద్దని సూచన ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక
Trinethram News : న్యూఢిల్లీ:- లోక్సభ ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టర్లు,…
వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 10, 2025న విడుదల చేయనున్నట్లు మూవీటీం ప్రకటించింది.
జవాన్, 12th ఫెయిల్ సినిమాలకు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్! 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుకలు గుజరాత్తో శనివారం అట్టహాసంగా ఆరంభం అయ్యాయి. టెక్నికల్ అవార్డ్స్ విజేతలను శనివారం ప్రకటించారు. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ ఉత్తమ యాక్షన్ సినిమాగా నిలిచింది.…
గవర్నర్ చర్యలు తీసుకోండి.. రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100ఎకరాల భూములను.. హైకోర్టుకు కేటాయించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో తనపై దాడి చేసిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
గ్యాస్ సిలిండర్ పై అదనపు ఛార్జీలు తీసుకుంటే కఠిన చర్యలు ఆంధ్ర ప్రదేశ్ : గ్యాస్ పంపిణి దారులు వినియోగదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. డెలివరీ పాయింట్ దూరంగా ఉన్నందున అదనపు…
కబ్జాలపై నిర్లక్ష్యం వద్దు- కోర్ట్ పత్రాలంటూ కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామరం, సురారం,జగతగిరిగుట్ట ప్రాంతంలో కొద్దిమంది కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు గతంలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా…
You cannot copy content of this page