తప్పిన ముప్పు

missed threat Trinethram News : కారును తప్పించపోయి ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ను ఢీకొని మరో ఫ్లైఓవర్ పైకి దూసుకెళ్లిన బస్సు కర్ణాటకలోని తుమకూరు సమీపంలో ఫ్లైఓవర్ పై వెళ్తున్న కారును తప్పించపోయి పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని మరో ఫ్లైఓవర్…

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి

Woman dies after falling under RTC bus in Khammam district Trinethram News : ఖమ్మం జిల్లా:మే 18ఖమ్మం జిల్లా రూరల్ మండ లం కొణిజర్ల ఎంపీడీవో కార్యాలయము సమీపంలో క్రాస్‌రోడ్డులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు…

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ

The lorry hit the RTC bus Trinethram News : జగిత్యాల జిల్లా:మే 17జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుండి లారీ ఢీ కొట్టింది.…

రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం

Driver killed in two lorry collision Trinethram News : May 17, 2024, రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం మావల సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. నిర్మల్ వైపు వెళుతున్న…

బైక్ స్కిడ్… మహిళా మృతి

Bike skid… Woman dies Trinethram News : పశ్చిమగోదావరి జిల్లా: పెనుగొండ మండలం సిద్ధంతం రోడ్డు లో వెంకట రమణ రైస్ మిల్ సమీపమం లో ఉదయం స్కూటీ పై ఇద్దరు మహిళలు ప్రయనిస్తున్నారు, వర్షం కారణం గా రోడ్డు…

పల్నాడు జిల్లాలో బస్సు ప్రమాదం ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన జగన్.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్ష.

ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం

పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ ,పాయం వెంకటేశ్వర్లు ,అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య…

నేషనల్ హైవే రఘునాథపల్లిలో: ఘోరమైన రోడ్డు ప్రమాదం

Trinethram News : జనగామ జిల్లా:హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో మొబైల్ టిఫిన్ సెంటర్ ను అతివేగంతో వచ్చి తాకిన ఆర్టీసీ గరుడ వాహనం బస్సు టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తున్నటువంటి ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా ఒక…

త్రినయని సీరియల్ నటి పవిత్రా జయరాం కన్నుమూత

Trinethram News : టెలివిజన్ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటి పవిత్ర జయరాం కన్నుమూశారు. త్రినయని సీరియల్‍తో తెలుగులోనూ ఈ కన్నడ నటి చాలా పాపులర్ అయ్యారు. త్రినయని సీరియల్‍లో తిలోత్తమ పాత్రతో ఫేమస్ అయిన పవిత్ర…

వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు భార్య భర్త అక్కడికి అక్కడే మృతి చెందారు

పల్నాడు జిల్లా. వినుకొండ మండలం లోని ఏ.కొత్తపాలెం గ్రామం లో ఈ రోజు ఉదయం వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు…

You cannot copy content of this page