బైక్ సీటు కింద రక్తపింజర

Trinethram News : మహబూబ్‌నగర్‌ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై ఏపీలోని తాడిపర్తికి వెళ్లి ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డకుల వద్ద ఉన్నట్టుండి బైక్‌ ఆగిపోవడంతో.. మెకానిక్‌‌కు చూయించారు.మెకానిక్‌ పరికరాలు…

దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయరహదారిపై ప్రమాదం

యర్నగూడెం హైవే వద్ద విశాఖ వైపు నుండి విజయవాడ వెళ్తున్న కొత్త చాసెస్ లారీ అకస్మాత్తుగా టైరు పంచర్ కావటంతో దిశ మార్చుకొని వెనుతిరిగి హైవే వాల్ ను ఢీకొని ఆగడంతో వెనుక ఏవిధమైన వాహనాలు రాకపోవటంతో పెనుప్రమాదం తప్పింది డ్రైవర్…

తృటిలో తప్పిన అగ్నిప్రమాదం

Trinethram News : తిరుపతి బ్రేకింగ్.. పాత టైర్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పట్టడంతో ప్రమాదం. మహతి ఆడిటోరియం ఎదురుగానున్న ఆటోమొబైల్ షాప్ వెనుక భాగంలో ఘటన. మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న రెండు ఏసీ అవుట్ డోర్ యూనిట్లు…

మోటారు వాహన ప్రమాద బాధితులకు ఉచిత న్యాయం సత్వర న్యాయం జరగాలని

Trinethram News : జిల్లా: గుంటూరుసెంటర్: తాడేపల్లి మోటారు వాహన ప్రమాద బాధితులకు ఉచిత న్యాయం సత్వర న్యాయం జరగాలని తాడేపల్లి చిగురు బాలల ఆశ్రమంలో పోలీస్, ఆర్టీవో, ఇన్సూరెన్స్ అధికారులకు అవగాహన సదస్సు రాష్ట్ర న్యాయాధికార సేవా సంస్థ నిర్వహించిన…

నారా భువనేశ్వరికి తృటిలో తప్పిన విమాన ప్రమాదం

Trinethram News : గన్నవరం :జనవరి 30టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వ రికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలు దేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ఈ…

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ వాటర్ ట్యాంక్ సమీపంలో తగలపడుతున్న బస్సు.

Trinethram News : కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ వాటర్ ట్యాంక్ సమీపంలో తగలపడుతున్న బస్సు. బస్సులో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. ఆగి ఉన్న బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. సంఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపు…

చంద్రబాబు నాయుడికి తృటిలో తప్పిన ప్రమాదం!

Trinethram News : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటి లో ప్రమాదం తప్పింది. బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజీ మీదకు వచ్చేసిన టీడీపీ నేతలు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది.ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని…

రైలు కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయాయి

Trinethram News : అనంతపురం జిల్లా రాయదుర్గం లోనీ సిద్దేశ్వర కాలనీకి చెందిన మల్లికార్జున (40) వాల్మీకి నగర్ సమీపంలో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయాయి. క్షతగాత్రుడు మల్లికార్జున కంటి చూపు తక్కువగా ఉండడం…

ఢిల్లీ కల్కాజీ ఆలయంలో కుప్పకూలిన స్టేజ్

ఒకరి మృతి, 17 మందికి తీవ్రగాయాలు.. కల్కాజీ టెంపుల్ మహంత్ కాంప్లెక్స్‌లో ప్రమాదం.. జాగరణ కార్యక్రమం జరుగుతుండగా కూలిన స్టేజ్.. గాయకుడు బి ప్రాక్ పాట పాడే సమయంలో ఒక్కసారిగా ముందుకొచ్చిన భక్తులు.. భక్తులు ఎక్కేందుకు ప్రయత్నించడంతో కూలిన స్టేజ్.

అల్లూరి జిల్లాలో ఘోర ఘాట్ రోడ్డు ప్రమాదం

అల్లూరి జిల్లాలో ఘోర ఘాట్ రోడ్డు ప్రమాదం. విహార యాత్రలో విషాదం, లోయలోకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు. కారులో 11 మంది ప్రయాణికులు. ఒక మహిళా మృతి.10 మందికి తీవ్ర గాయాలు.క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు. స్థానిక అరుకు ఆస్పత్రికి తరలింపు. ప్రయాణికులు…

You cannot copy content of this page