ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కారు

బస్సు డ్రైవర్, కారు ఓనర్ దుర్మరణం… తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు నుండి చెన్నైకి వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందుచక్రం పంచరైంది. బస్సును పక్కకు పార్క్…

జీలుగుమిల్లి వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో జాతీయ రహదారి పై రోడ్ ప్రమాదం

Trinethram News : ఏలూరు జిల్లా ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో జీలుగుమిల్లి గ్రామానికి చెందిన భరత్ అనే యువకుడు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న ఎస్సై వి.చంద్రశేఖర్..

కుప్పకూలిన తేజస్‌.. ఇదే తొలి ప్రమాదం

Trinethram News : జైసల్మేర్‌: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత వాయుసేన (IAF)కు చెందిన ఓ తేజస్‌ (Tajas) యుద్ధ విమానం నేలకూలింది. శిక్షణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.. అప్రమత్తమైన పైలట్‌ సురక్షితంగా ముందుగానే బయటకు వచ్చేసినట్లు…

తుప్పత్రళ దగ్గర మరో ప్రమాదం – పల్టీలు కొట్టిన కారు

Trinethram News : ప్రయాణికులు పాలిట శాపంగా రోడ్డు అత్యంత ప్రమాధకారంగ మారింది ఎందుకయ్యా ఈ అయిజ ప్రాంత ప్రజలపై వివక్ష – ఇంకెంతమంది చావాలి అయిజ నుండి పులికాల్ వైపుగా వెళ్తున్న కారు తూప్పత్రాల చిన్నయ్య గుండు సమీపంలో కంకర…

కరెంటు వైర్లు తగిలి పెళ్లి బృందం బస్సు దగ్ధం

Trinethram News : యూపీ: ఘాజీపూర్‌లో విషాదం.. కరెంటు వైర్లు తగిలి పెళ్లి బృందం బస్సు దగ్ధం.. ఐదుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు సమాచారం….పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

పారాచూట్ ఫెయిల్.. ఐదుగురు మృతి

Trinethram News : గాజాలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. షాతి శరణార్ధి శిబిరానికి సమీపంలో ప్రజలకు ఆహారం అందించేందుకు అమెరికా పంపించిన పారాచూట్‌లు ప్రమాదానికి గురయ్యాయి. ఎయిర్‌డ్రాప్ తెరవడంలో సమస్య ఏర్పడి, పారాచూట్‌లు ఒక్కసారిగా కూలిపోయాయి. ఆహారం ప్యాకెట్లు ఆకాశం…

అరకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి. అరకు లోయ మండలం నందివలసలో ప్రమాద ఘటన. అదుపుతప్పి డీకొన్న మూడు బైక్ లు. స్పాట్ లోనే ముగ్గురు మృతి. అరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాలుడు మృతి. మరో నలుగురికి తీవ్ర గాయాలు.

ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Trinethram News : ఖమ్మం జిల్లా: మార్చి09ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘోర ప్రమా దం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజా మున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణి స్తున్న 15…

మంటల్లో దగ్ధమైన కారు.. తప్పిన భారీ ప్రమాదం

Trinethram News : జగిత్యాల జిల్లా:మార్చి 07జగిత్యాల జిల్లాలోఈరోజు ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. కథలాపూర్ మండలం పోసానిపేట వద్ద కారులో నుంచి పొగలు వచ్చి నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది…

తిరుపతి ఫ్లై ఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : తిరుపతి ;తిరుపతి నగరంలోని ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉంటాయి రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని పల్టీ కొట్టడం జరిగింది. ఇదిలా ఉండగా కారులో ప్రయాణిస్తున్న…

Other Story

You cannot copy content of this page