Escaped an Accident : కుప్పకూలిన సభా వేదిక

మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు కు తప్పిన ప్రమాదం!! Trinethram News : పద్మ మండలం కృష్ణాపురం గ్రామంలో 12 కోట్ల 40 లక్షలు వ్యయంతో నిర్మించనున్న MSME పార్క్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్,…

Harish Rao : ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

సంగారెడ్డి, పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపైలారీ బోల్తాపడి.. రెండు కార్లు ధ్వంసం Trinethram News : ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.. ఆ ప్రమాదాన్ని చూసి చలించిపోయి వెంటనే కారు దిగి…

Bridge Slab Collapses : వంతెన స్లాబ్ కూలి ముగ్గురి మృతి

Trinethram News : May 03, 2025, ఒడిశాలో ఘోర ప్రమాదం చోెటుచేసుకుంది. కథజోడి నదిపై వంతెన నిర్మాణం జరుగుతోంది. వంతెన కాంక్రీట్ స్లాబ్‌పై క్రేన్ కూలిపోవడంతో ఒక ఇంజినీరు, ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను…

Simhachalam Accident : తప్పు ఎవరిది?

సింహాచలం ప్రమాద ఘటనపై నేడు ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక Trinethram News : విశాఖ జిల్లా సింహాచలంలో చందనోత్సవం రోజున గోడకూలిన ఘటనలో ఏడుగురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం…

Injured in Accident : ప్రమాదం పలువురికి గాయాలు

తేదీ : 27/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుమలలో ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టైరు పేలడం వల్ల సుమో బోల్తా పడింది. ఈ ఘటనలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో…

MLA Gorantla : అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే గోరంట్ల

త్రినేత్రం న్యూస్. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన పి కొండరత్నం, ఎం.త్రివేణి కుటుంబాలను రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించి అగ్ని ప్రమాదానికి గల కారణాలను…

Plane Crash : విమాన ప్రమాదం.. ఆరుగురు పోలీసులు మృతి

Trinethram News : దక్షిణ థాయిలాండ్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు పోలీస్ అధికారులు ఉన్నారు. విమానం నదిలో కూలిపోవడంతో అందులో ఉన్న ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక…

MLA Vijayaramana Rao : క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి మండలం అప్పన్నపేట త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి మండలం అప్పన్నపేట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడ్డ 29 మంది క్షతగాత్రులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా విషయం తెలుసుకున్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రభుత్వ ఆసుపత్రి…

Collector Koya : ప్రమాద బాధితులకు మెరుగైన చికిత్స జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, ఏప్రిల్-17// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం  ఒక ప్రకటనలో తెలిపారు గురువారం సాయంత్రం పెద్దపల్లి మండలం అప్పన్నపేట అందుగులపల్లి శివారులో రాజీవ్ రహదారి పై…

Nallamilli Manoj Reddy : టిడిపి కార్యకర్తకు ప్రమాద బీమా సొమ్ము అందజేసిన, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి

త్రినేత్రం న్యూస్, అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బండారు రామకృష్ణ, ప్రమాదవశాత్తు మరణించారు.వారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు (ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్) ప్రమాద…

Other Story

You cannot copy content of this page