415 ఆలయాలకు నూతన పాలకవర్గాలను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 415 ఆలయాలకు నూతన పాలకవర్గాలను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకట్రెండు నెలల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇంత భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. అధిక…

Other Story

You cannot copy content of this page