మరిన్ని విజయాలు సాధించాలి

తేదీ : 28/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం లో ఉన్నటువంటి సెయింట్ థెరిస్సా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు బాలికలు పదవ తరగతి ఫలితాల్లో కొంగల…

10th Class Results : మరికాసేపట్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల

Trinethram News : రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్ధుల నిరీక్షణకు మరికాసేపట్లో తెరపడనుంది. బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు ఫలితాలు…

10Th Class Exam : రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు

Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం (మార్చి 16) నుంచి ప్రారంభంకానున్నాయి. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా తొలిసారి ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.…

Indian Navy : భారత నౌకాదళంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

Notification release for recruitment in Indian Navy Trinethram News : భారత నౌకాదళంలో ఛార్జ్ మెన్ ఫైర్ మాన్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల ▪️ మొత్తం పోస్టులు:741▪️ అర్హత: పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఐటిఐ డిప్లమో…

టెన్త్ పరీక్షలు : కీలక ఆదేశాలు జారీ.

TS: గతేడాది టెన్త్ ప్రశ్నపత్రాలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావడంతో ఈసారి SSC బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షాకేంద్రాలను ‘నో సెల్ఫోన్’ జోన్లుగా ప్రకటించింది. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఎవరైనా…

Other Story

You cannot copy content of this page