మొదటి దరఖాస్తు స్వీకరించనున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ మాణిక్ ఠాగూర్

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసే ఆశావాహుల దరఖాస్తులు స్వీకరణ. నేటి నుంచి విజయవాడ, ఆంధ్ర భవన్ లో దరఖాస్తుల స్వీకరణ. మొదటి దరఖాస్తు స్వీకరించనున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ మాణిక్ ఠాగూర్.

నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు

ప్రజా వాణి: నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు.. హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం 10.30…

Other Story

<p>You cannot copy content of this page</p>