Rs. 1100 crores seized : ఎన్నికల వేళ.. రూ.1100 కోట్లు సీజ్

At the time of election.. Rs. 1100 crores seized Trinethram News : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో భారీగా నగదు, బంగారాన్ని సీజ్ చేశారు. అధికార వర్గాల ప్రకారం.. మే 30…

సికింద్రాబాద్ తనిఖీలలో రూ.37.50 లక్షల నగదు సీజ్

Trinethram News : Apr 02, 2024, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీఆర్ఫీ, ఆర్పీఎఫ్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సోమవారం చేపట్టిన తనిఖీల్లో రూ. 37. 50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్ బ్యాగులో…

ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 1.31 కోట్ల నగదు సీజ్ చేసిన తాడిపత్రి పోలీసులు

Trinethram News : అనంతపురం :జిల్లాసీజ్ చేసిన నగదును ఐ.టి శాఖకు అప్పగింత… కేసు నమోదు…ముగ్గురి అరెస్టుఈ నగదు అక్రమంగా తరలిస్తున్న వారి ఇంట్లో ఐ.టి విభాగం ఆధ్వర్యంలో సోదాలు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ IPS ఆదేశాల మేరకు…తాడిపత్రి డీఎస్పీతో…

ఖేడ్‌ లో మూడు ఆసుపత్రులు సీజ్‌

Trinethram News : నారాయణఖేడ్‌ : ఖేడ్‌ పట్టణంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న మూడు ప్రైవేటు ఆసుపత్రులు సీజ్‌ చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి తెలిపారు. గురువారం ఆమె పట్టణంలోని ప్రైవేటు ఆసుత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సురక్ష క్లినిక్‌,…

ఇసుక ట్రాక్టర్ సీజ్ ఇద్దరిపై కేసు నమోదు

Trinethram News : మల్దకల్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్ గ్రామానికి చెందిన బాలు అనే…

600 కేజీల డ్రగ్స్‌ సీజ్‌.. వాటి విలువ ₹1,100 కోట్లు

Trinethram News : పుణె: మహారాష్ట్రలోని పుణెలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ (Drugs) బయటపడటం తీవ్ర కలకలం రేపింది. రూ.1,100 కోట్ల విలువ చేసే 600 కిలోల మెఫెడ్రోన్‌ను సీజ్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి…

జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో గల హోటల్ ఆనంద్ భవన్ ను సీజ్

ఒప్పందం కు విరుద్ధంగా నడుపుతున్నరనే కారణంతో సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు.. ఫంక్షన్ హల్ కు అగ్రిమెంట్ ఇస్తే, హోటల్ ఇతర వ్యాపార దుకాణాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం తోనే హోటల్ ని…

సుద్దాల రైస్ మిల్ ను సీజ్ చేసిన పొల్యూషన్ కంట్రోల్ అధికారులు

Trinethram News : పెద్దపల్లి జిల్లా : జనవరి 17పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ శివారులో పరిధిలోగల సాంబశివ ఇండస్ట్రీస్ వారి సాయి వెంకటేశ్వర రైస్ మిల్ ను పొల్యూషన్ కంట్రోల్ అధికారులు బుధవారం సీజ్ చేశారు.…

You cannot copy content of this page