MLA with a huge Victory : మొదటి సారి రామచంద్రపురం MLA గా భారీ విజయం సాధించి

As the first time Ramachandrapuram MLA with a huge victory Trinethram News : విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ని మిత్రుడు శ్రీనివాస్…

లబ్ధిదారులకు అలెర్ట్.. ఈ సారి 1వ తేదీన పింఛన్ రాదు

Trinethram News : వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీలో ఉండేది…

మరో సారి చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష

Trinethram News : ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఓ చెక్‌బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు సంవత్సరం జైలు శిక్ష విధించింది.. జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా కూడా…

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ హెల్త్ డైరెక్ట్ మరో సారి సంచలన కామెంట్స్

నా 25 ఏళ్ల ఉద్యోగ జీవితం రాజీనామా చేస్తున్నాను ప్రజా జీవితంలోకి రావాలి అనుకుంటున్నాను.. ఇప్పటికే ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్త గూడెం లో సేవలు చేస్తున్నాను, నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్న.. నా మొదటి సేవ నా కులానికే చేస్తాను ఖమ్మం,…

రెండో సారి ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గా రాయల్ వెంకటేష్

Trinethram News : 28/0/2024 వ తేదీ ఆదివారం అనంతపురంలో జరిగిన ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం నందు వరుసగా రెండవసారి జిల్లా అధ్యక్షులుగా శ్రీ రాయల్ వెంకటేశులు గారు జోనల్ కార్యదర్శిగా శ్రీ బొమ్మయ్య గారు స్టేట్ కౌన్సిలర్ గా…

9వ సారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం

బిహార్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్(Nitish Kumar) 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్…

బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి షేక్ హసీనా

Trinethram News : 8th Jan 2024 బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి షేక్ హసీనా షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి ప్రధాని పీఠం అధిరోహించబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ మూడంతల…

మొదటి సారి రూపాయిలో చెల్లింపు

మొదటి సారి రూపాయిలో చెల్లింపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి కొనుగోలు చేసిన ముడి చమురుకు భారతదేశం మొట్ట మొదటి సారిగా రూపాయలలో చెల్లించింది. ఇప్పటి వరకు ముడి చమురు దిగుమతి చెల్లింపు తప్పనిసరిగా US డాలర్లలో జరుగుతు వస్తున్నది. UPI…

You cannot copy content of this page