తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్.. ఒకే రోజు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సభలు

Trinethram News : హైదరాబాద్:మార్చి 12ఒకే రోజు మూడు పార్టీల సభలు..ఔను..తెలంగాణలో లోక్‌సభ దంగల్‌‌కు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమ య్యాయి. ఈరోజు పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్, కరీంనగర్‌లో బీఆర్ఎస్, ఎల్బీ స్టేడియంలో బీజేపీ సభలు జరగనున్నాయి. దాదాపు లక్షమంది మహిళలతో…

నేడు రెండో రోజు శంఖారావం సభలు

పుట్టపర్తి , కదిరి లో పాల్గొన్ననున్న నార లోకేశ్ ఉదయం 11 గంటలకు పుట్టపర్తిలో శంఖారావం సభ సాయంత్రం కదిరి లో శంఖారావం సభ నిన్న మూడు సభలు, నేడు రెండు చోట్ల శంఖారావ సభలు…

‘సిద్ధం’ పేరుతో వైసీపీ భారీ బహిరంగ సభలు

‘సిద్ధం’ పేరుతో వైసీపీ భారీ బహిరంగ సభలు ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ ‘సిద్ధం’ పేరుతో సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. తొలి సమావేశాన్ని జనవరి 27వ తేదీన భీమిలిలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలు 3.5 నుండి 4 లక్షల…

నేడు అరకు, మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు

నేడు అరకు, మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు.. అల్లూరి సీతారామరాజు అంబేడ్కర్, కోనసీమ జిల్లాల్లో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.. అరకు మండపేటలో జరిగే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.. ఇందుకోసం టీడీపీ, జనసేన నేతలు పెద్ద మొత్తంలో…

You cannot copy content of this page