ప్రభుత్వ వైన్ షాపులలోని సిబ్బంది సహకారంతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా

ప్రభుత్వ వైన్ షాపులలోని సిబ్బంది సహకారంతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా… ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరపున వైన్ షాపులను ఏర్పాటు చేశారు. గతంలో మద్యం షాపులకు వేలంపాట నిర్వహించి అత్యధిక పాటదారులకు షాపులను…

You cannot copy content of this page