పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు రాష్ట్ర ఐటి,పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు

పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు రాష్ట్ర ఐటి,పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు *మంథని పట్టణానికి రింగ్ రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు *6 నెలలో పురపాలక కార్యాలయం పూర్తి చేయాలి *24 కోట్లతో…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి ఎత్తిపోతల పథకానికి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తీసుకోవడానికి మంత్రివర్గం ఆమోదించిన సందర్భంగా నేడు…

కూటమి ప్రభుత్వ విద్యుత్తు చార్జీల పెంపు పై, వైసీపీ శ్రేణులకు శాంతి యుత ర్యాలీ కి పిలుపునిచ్చిన అరకు శాసన సభ్యుడు

కూటమి ప్రభుత్వ విద్యుత్తు చార్జీల పెంపు పై, వైసీపీ శ్రేణులకు శాంతి యుత ర్యాలీ కి పిలుపునిచ్చిన అరకు శాసన సభ్యుడు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజవర్గ అరకు వేలి మండలం త్రినేత్రం, న్యూస్ డిసెంబర్. 27 : ఆంధ్రప్రదేశ్…

వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటన

వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటన..వికారాబాద్ జిల్లా ప్రతినిధి ట్రనేత్రం న్యూస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సత్యభారతి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జిల్లా స్ధాయి బీసీ…

రాష్ట్ర శాసన సభాపతి నివాసంలో ఘనంగా దీపావళి సంబురాలు

రాష్ట్ర శాసన సభాపతి నివాసంలో ఘనంగా దీపావళి సంబురాలు. వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దీపావళిపండుగను కుటుంబసభ్యులు,వ్యక్తిగతసహాయకులతోకలిసితనఅధికారనివాసంలోజరుపుకున్నారు.ముందుగా పూజగదిలోధన్వంతరిపూజనిర్వహించి అందరికీ తీర్ధ ప్రసాదాలను అందించారు.అనంతరం కుటుంబ సభ్యులు,వ్యక్తిగతసహాయకులతో కలిసి ప్రసాద్ కుమార్ బాణా…

వివిధ వినాయక మండపాలలోని గణనాధులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

Telangana State Legislature President Gaddam Prasad Kumar conducted special pujas to the Ganeshadhus in various Vinayaka Mandapalas Trinethram News : వినాయక చవితిని పురస్కరించుకొని వికారాబాద్ పట్టణంలోని వివిధ వినాయక మండపాలలో కొలువైన గణనాధులను…

Gaddam Prasad Kumar : సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే భాధ్యత అదికార్లపై ఉందని తెలంగాణ రాష్ట్ర శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు

Telangana State Legislative Assembly Speaker Gaddam Prasad Kumar said that it is the responsibility of Adikars to bring the fruits of welfare and development to every deserving home శుక్రవారం వికారాబాద్…

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన తీర్మానానికి శాసన సభ ఆమోదం తెలిపింది.

Trinethram News : ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రగతిశీల భావాలతో ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం. బలహీన వర్గాలకు గత ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు మించి ఖర్చు చేయలేదు…

మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య

Trinethram News : తెలుగు యువత ,టి. ఎన్.ఎస్.ఎఫ్, ఐటీడీపీ ఆధ్వర్యంలో నిర్వచించిన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య వారి కార్యాలయంలో తెలుగు యువత ,టి.…

You cannot copy content of this page