Sabarimala Airport Project : శబరిమల విమానాశ్రయం ప్రాజెక్ట్ PM గతి శక్తి చొరవ కింద ఆమోదం పొందింది

The Sabarimala Airport project has been approved under the PM Gati Shakti initiative రాష్ట్ర ప్రభుత్వ కలల ప్రాజెక్టు శబరిమల విమానాశ్రయం అన్ని అడ్డంకులను దాటుకుని ముందుకు సాగుతోంది.ప్రధానమంత్రి గతి శక్తి ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం చేరికతో…

శబరిమల కోసం బడ్జెట్ ₹27.60 కోట్లు కేటాయించింది!!

Trinethram News : శబరిమల అభివృద్ధి పట్ల దాని ఉదారవాద దృక్పథానికి అనుగుణంగా, శబరిమల మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన కార్యకలాపాలను చేపట్టడానికి రాష్ట్ర బడ్జెట్ ₹ 27.6 కోట్లు కేటాయించింది. ట్రావెన్‌ కోర్ దేవస్వోమ్ బోర్డు ప్రకారం, ఆధునిక మరియు పర్యావరణ…

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నారు అధికారులు

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నారు అధికారులు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. శబరిమలలో దర్శనాలు ముగిశాయి.. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు.. అయ్యప్పస్వామిని 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి ఇప్పటివరకు…

శబరిమల ప్రసాదం అరవణ పాయసం విక్రయాల పై పరిమితి విధించిన ట్రావెన్ కోర్ బోర్డ్

Trinethram News : శబరిమల ప్రసాదం అరవణ పాయసం విక్రయాల పై పరిమితి విధించిన ట్రావెన్ కోర్ బోర్డ్ శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి స్వాములు పోటెత్తుతున్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుంది, ఈ రద్దీ పెరగటంతో…

మకర జ్యోతి దర్శనంపై శబరిమల ట్రస్ట్ కీలక నిర్ణయం

మకర జ్యోతి దర్శనంపై శబరిమల ట్రస్ట్ కీలక నిర్ణయం ప్రస్తుతం శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్న తరుణంలో ట్రావెన్కోర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకున్నది. మకర జ్యోతి దర్శనం…

శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్న తొలి ట్రాన్స్ జెండర్

శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్న తొలి ట్రాన్స్ జెండర్ శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్న తొలి ట్రాన్స్ జెండర్ గా నిలిచిన జోగిని నిషా. ఆదివారం కేరళా ప్రభుత్వ అనుమతితో స్వామీ వారి దర్శనం చేసుకుంది. జోగిని నిషా ట్రాన్స్ జెండర్…

ఈరోజు శబరిమల అయ్యప్పస్వామి ఆలయము మూసివేత

ఈరోజు శబరిమల అయ్యప్పస్వామి ఆలయము మూసివేత శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానం తలుపులు రేపు రాత్రి 11 గంటలకు మూసివేయనున్నారు. ఈ ఏడాది మండల మహోత్సవ పూజలు పూర్తి కావటంతో ఈరోజు రాత్రి మూసివేసి మకర విళక్కు పూజల కోసం డిసెంబర్ 30…

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్​లో రూ.204 కోట్లు దాటిందని

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్​లో రూ.204 కోట్లు దాటిందని ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. మండల పూజ కోసం ఈ ఏడాది ఆలయం తెరిచినప్పటినుంచి డిసెంబర్​ 25 వరకు(39 రోజుల్లో) రూ.204.30 కోట్ల మేర…

శబరిమల గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ భూసేకరణకు ఆమోదం

శబరిమల గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ భూసేకరణకు ఆమోదం పెరియార్ టైగర్ రిజర్వ్ యొక్క పర్యావరణ సున్నితమైన జోన్ కి 10 కి.మీ వెలుపలనే ఈ ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాజెక్టు ఉంది.

You cannot copy content of this page