భారీ ప్రచారానికి వైయస్.జగన్ సిద్ధం

Trinethram News : తొలి విడతలో బస్సు యాత్ర, ఆతర్వాత ఎన్నికల ప్రచార సభ మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభల నిర్వహణ ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం…

పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

09–02–2024,న్యూఢిల్లీ. పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి.సీఎం చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి. 2.అయితే పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని,…

వైద్య,ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్ సమీక్ష

12-01-2024..Trinethram News : అమరావతి వైద్య,ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్ సమీక్ష.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌ ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ…

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపధ్యంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపధ్యంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.. అమరావతి- జేఎన్‌–1 వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు.ఎలాంటి కాంప్లికేషన్స్‌ లేకుండానే ఈ కోవిడ్‌ వేరియంట్‌ సోకినవారు రికవరీ అవుతున్నారని వెల్లడించిన అధికారులు.…

మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం వైయస్‌.జగన్‌

అమరావతి. మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం వైయస్‌.జగన్‌.రోడ్డు ప్రమాదంలో సాబ్జీ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి, మంత్రివర్గం.సాబ్జీ మృతికి కేబినెట్‌ సంతాపం.2 నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్‌ సభ్యులు.

You cannot copy content of this page