మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలు

మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలు. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి డిండి మండల కేంద్రము గుండా రోజుకు వందల వాహనాల ద్వారా ప్రయాణం చేస్తుంటారు. ఇక్కడి నుండి శ్రీశైలం దేవస్థాన దర్శనానికి రోజుకు కొన్ని వేల మంది ప్రయాణం…

అక్రమంగా వెళ్తున్న అధిక లోడు ఇసుక లారీలు పట్టివేత

అక్రమంగా వెళ్తున్న అధిక లోడు ఇసుక లారీలు పట్టివేత త్రినేత్రం న్యూస్. ముత్తారం ఆర్ సి : పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ముత్తాల మండల తాసిల్దార్ సుమన్ ఖమ్మంపల్లి సమీపంలోని తాడిచర్ల బ్లాక్ వన్,తాడిచర్ల బ్లాక్…

నదిలో పడిపోయిన పెళ్లికి వెళ్తున్న వాహనం: 71 మంది మృతి?

నదిలో పడిపోయిన పెళ్లికి వెళ్తున్న వాహనం: 71 మంది మృతి? Trinethram News : ఇథియోపియా : ఇథియోపియాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు ఒకటి నదిలో పడిపోవడం తో సుమారు 71 మంది…

పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న మహి(7) అనే చిన్నారిని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన టాటా ఎస్ వాహనం

పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో రెండవ తరగతి విద్యార్థిని బొల్లి మహి(7) అనే చిన్నారిని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన టాటా ఎస్ వాహనం.. విద్యార్థినికి తీవ్ర గాయాలు, 108 లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.. కరీంనగర్ జిల్లా…

Road Accident : శబరిమలకు వెళ్తున్న బస్సును ఢీ కొట్టిన లారీ

శబరిమలకు వెళ్తున్న బస్సును ఢీ కొట్టిన లారీ Trinethram News : కేరళ : కేరళలోని కొల్లాం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3:45 గంటల ప్రాంతంలో ఆర్యన్కావు గ్రామంలో ఈఘటన జరిగింది. శబరిమల భక్తులతో వెళ్తున్న బస్సును,…

Modi Government : రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్తున్న మోడీ ప్రభుత్వం

Trinethram News : వికారాబాద్ : 2nd Aug 2024 జాతి హక్కులకై జీవితాన్ని త్యాగం చేసి పోరాడిన మరో నెల్సన్ మండేలా మందకృష్ణ మాదిగ నిప్పుల దండోర గుండెల చప్పుడు ఢిల్లీకి వినిపించిన మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ…

ఛలో మేడిగడ్డకు వెళ్తున్న బిఆర్ఎస్ బస్ మార్గ మధ్యలో టైర్ బ్లాస్ట్

బస్ లో కొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధుల. జనగాం దగ్గరలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయిన బస్ టైర్. భయాందోళనకు గురైన ఎమ్మెల్యేలు…

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

Trinethram News : మన మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది… ఈ ప్రమాదంలో…

ఢిల్లీకి వెళ్తున్న జగన్ ..అమిత్‌ షాతో ప్రత్యేక భేటీ !

పూర్తి స్థాయిలో జగన్ రాజకీయ పర్యటన రాజకీయ సహకారంపై అమిత్ షాతో చర్చించనున్న జగన్ బీజేపీకి ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సిద్ధం

రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్ నివాసానికి వెళ్తున్న జగన్

రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్ నివాసానికి వెళ్తున్న జగన్.. కేసీఆర్ ను పరామర్శించిన జగన్ కేసీఆర్ నివాసంలో భోజనం చేయనున్న ఏపీ సీఎం అనంతరం లోటస్ పాండ్ లో తన తల్లిని కలవనున్న జగన్

You cannot copy content of this page