బెంగళూరు వీధుల్లో యునైటెడ్ కింగ్డమ్ (UK ) ప్రథమ మహిళ

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య, యూకే ప్రథమ మహిళ అక్షతా మూర్తి బెంగళూరు వీధుల్లో పర్యటించారు. తన తల్లిదండ్రులు ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి, సుధామూర్తితో కలిసి ఆమె నగరంలో తిరుగుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో…

You cannot copy content of this page