మార్చి 1 నుండి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు

జిల్లాలో 85 పరీక్ష కేంద్రాలు, హాజరుకానున్న 45,702 మంది విద్యార్థులు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి శ్రీకాకుళం,ఫిబ్రవరి,3: ఇంటర్మీడియట్ పరీక్షలకు పగడ్బంది ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు…

ఓటమి నుంచి జైలు వరకు అన్నింటికీ జగన్‌ “సిద్ధం”గా ఉండాలి: ప్రత్తిపాటి

ఓటమి నుంచి జైలు వరకు అన్నింటికీ జగన్‌ “సిద్ధం”గా ఉండాలి: ప్రత్తిపాటి రాజమహేంద్రవరంలో రా.. కదలిరా సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన ప్రత్తిపాటి ఎన్నికలకు సిద్ధమంటున్న సీఎం జగన్ తర్వాత.. ఓటమి నుంచి జైలు వరకు అన్నింటికీ “సిద్ధం”గా ఉండాల్సిందే అన్నారు మాజీమంత్రి,…

గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు అవకాశం

గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు అవకాశం అమరావతి జనవరి 23రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏపీపీఎస్సీ,ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్‌-1…

మొఘల్ రాజు బాబర్ నుంచి మోదీ వరకు.. అయోధ్యలో ఎప్పుడేం జరిగింది?…పూర్తి స్టోరీ తో

మొఘల్ రాజు బాబర్ నుంచి మోదీ వరకు.. అయోధ్యలో ఎప్పుడేం జరిగింది?…పూర్తి స్టోరీ తో.. 1529లో బాబర్‌కు కానుకగా బాబ్రీ మసీదును నిర్మించిన మీర్‌బాకీ 1885లో మొదలైన వివాదం 1949 డిసెంబరు 22న బాబ్రీ మసీదులో కనిపించిన రాముడి విగ్రహం 1992…

ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతాను: షర్మిల

ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతాను: షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల నియామకం తండ్రి ఆశీస్సుల కోసం ఇడుపులపాయ వచ్చిన వైఎస్సార్ తనయ వైఎస్సార్ ఆశయాలన్నీ సిద్ధించాలన్న షర్మిల రాహుల్ గాంధీని ప్రధాని చేసేవరకు పోరాటం ఆగదని…

2028 వరకు ఐపీఎల్ టైటిల్ హక్కులు సొంతం చేసుకున్న టాటా గ్రూప్

2028 వరకు ఐపీఎల్ టైటిల్ హక్కులు సొంతం చేసుకున్న టాటా గ్రూప్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ హక్కుల కోసం ప్రతి సీజన్ కి 500 కోట్లు బీసీసీఐకి చెల్లించనున్న టాటా గ్రూప్.. 2024-2028 వరకు 5 సంవత్సరాల కాలంలో…

జగన్‌ను ఓడించే వరకు నిద్రపోం: మాజీ ఎంపీ హర్షకుమార్‌

జగన్‌ను ఓడించే వరకు నిద్రపోం: మాజీ ఎంపీ హర్షకుమార్‌ రాజమహేంద్రవరం: దళితులంటే సీఎం జగన్‌కు ఏమాత్రం ఇష్టం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో దీక్ష చేపట్టారు..…

శ్రీశైలంలో ఎల్లుండి నుంచి ఈనెల 18 వరకు ఏడు రోజులపాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

నంద్యాల : శ్రీశైలంలో ఎల్లుండి నుంచి ఈనెల 18 వరకు ఏడు రోజులపాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. పంచాహ్నిక దీక్షలతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18 తో ముగింపు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు శ్రీ మల్లికార్జున స్వామి…

ఈనెల 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో ఆంక్షలు

ఈనెల 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో ఆంక్షలు సంక్రాంతి పండుగను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నిర్వహించుకోవాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి కోరారు. పతంగులు ఎగురవేసే వేళ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అనుమతి లేకుండా రాత్రి 10నుంచి…

Other Story

You cannot copy content of this page