రైలు ట్రాక్ వద్ద రెండు దుప్పులు మృతి

Trinethram News : అన్నమయ్య జిల్లా: నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె సమీపంలోని రైలు ట్రాక్ వద్ద రెండు దుప్పులు మృతి.. దాహం తీర్చు కోవటానికి వచ్చిన దుప్పులను కుక్కలు వేటాడి ఉంటాయని భావిస్తున్న స్థానికులు.. అటవీ శాఖ అధికారుల అధ్వర్యంలో…

బాపట్ల సూర్యలంక సముద్ర తీరం వద్ద యువకుడిని కాపాడిన పోలీసులు

గుంటూరు కు చెందిన తుళ్ళూరి రాజు బాపట్ల సూర్యలంక సముద్రతీరం లో స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతు అవుతుండగా గమనించిన అవుట్ పోస్ట్ పోలీసులు, గజ ఈతగాళ్లు యువకుడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. స్థానిక పర్యటకులు పోలీసులను గజ ఈతగాళ్ళను…

తాగునీటి పైప్‌లైన్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల వాగ్వాదం

Trinethram News : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాగునీటి పైప్‌లైన్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల వాగ్వాదం జరిగింది. పైప్‌లైన్ రిపేర్ తాము చేస్తామంటే తామంటూ గొడవ పడ్డారు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ…

సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల నాయకుడు చేపట్టిన, ఛలో సీఎం క్యాంప్ కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసింది. సీఎం కార్యాలయం వైపు నిరసనగా వెళుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ,…

చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన

చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లాతంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన. పెట్రోల్ డబ్బాలు తీసుకుని వచ్చిన యాదవ్ అనుచరులు, మొన్నటి లిస్టులో యాదవ్ కు టికెట్ ఇవ్వని చంద్రబాబు.

సముద్రగర్భంలో ద్వారక వద్ద ప్రధాని మోదీ పూజలు

సముద్రగర్భంలో ద్వారక వద్ద ప్రధాని మోదీ పూజలు.. ద్వారక వద్ద మోదీ స్కూబా డైవింగ్ ఆక్సిజన్ మాస్కు సాయంతోసముద్రం అడుగునకు చేరుకున్న మోదీ పవిత్ర భూమిని చూసి ముగ్ధులైన వైనం

ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జనసేన-టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ.

ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జనసేన-టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ. 500 మంది ఆహ్వానితులను వేదికపై ఉండేలా భారీగా ఏర్పాట్లు. కలిసి సాగుదాం..విజయాన్ని లిఖిద్దాం పది లక్షల మందితో భారీ బహిరంగ చరిత్ర సభ

వ్యక్తి వద్ద నకిలీ ఆధార్ కార్డ్, ప్రెస్ కార్డు, నకిలీ పోలీస్ కార్డు

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ. కృష్ణలంక పోలీసుల అదుపులో మోసగాడు. వ్యక్తి వద్ద నకిలీ ఆధార్ కార్డ్, ప్రెస్ కార్డు, నకిలీ పోలీస్ కార్డు.. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నరసాపురం కు చెందిన బాధితురాలి వద్ద 7 లక్షలు స్వాహా చేసిన విజయవాడ కు…

రాజీవ్ గృహ కల్ప తెలుగు తల్లి విగ్రహం వద్ద మల్లారెడ్డి సేవ ట్రస్ట్

ఈరోజు 32వ డివిజన్ పరిధిలో రాజీవ్ గృహ కల్ప తెలుగు తల్లి విగ్రహం వద్ద మల్లారెడ్డి సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మెన్ డా.చామకూర భద్రా రెడ్డి గారితో కలిసి పాల్గొన్న గౌరవ…

తిరుమలలోని పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు హల్ చల్

Trinethram News : తిరుమల తిరుమలలోని పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు హాల్ చల్ చేసాయి. పాపనాశం వెళ్లే మార్గంలోని పార్వేటి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో టీటీడీ ఏర్పాటు చేసిన…

You cannot copy content of this page