ఆంద్రప్రదేశ్ లో జోరుగా సాగుతున్న కోడి పందేలు..గుండాట,పేకాట

Trinethram News : రెండు రోజుల్లో 300వందల కోట్లు పందేలు జరిగి ఉంటాయి అని స్థానికుల సమాచారం…ఈ రోజు చివరి రోజు సుమారు ఒక్క రోజే 400కోట్లు వరకు పందేలు జరిగే అవకాశాలు? ఏపీ లో సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రంలో…

విశాఖ విమానాశ్రయం లో ప్రయాణికుల పడిగాపులు!

విశాఖ… విశాఖ విమానాశ్రయం లో ప్రయాణికుల పడిగాపులు! ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు! విశాఖకు వచ్చేవి, విశాఖ నుంచి వెళ్లే సర్వీసులు రద్దు కావడంతో పండగపూట గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు…

మణిపూర్ లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర

ఈరోజు మణిపూర్ లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్రమంత్రి వర్యులు శ్రీ జేడీ శీలం , పీసీసీ మాజీ అధ్యక్షులు శ్రీ రఘువీరారెడ్డి, శ్రీ వైఎస్ షర్మిల….

హైదరాబాద్ లో విషాదం..చైనా మాంజా మెడకు చుట్టుకుని జవాన్ మృతి

హైదరాబాద్ లో విషాదం..చైనా మాంజా మెడకు చుట్టుకుని జవాన్ మృతి హైద్రాబాద్ లో భోగి పండగ పూట విషాదం నెలకొంది. సంక్రాంతి పండగ సందర్భంగా నగరంలో జనాలు జోరుగా పతంగులు ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 13వ తేదీ శనివారం రాత్రి…

ఐఎఎస్ Vs ఐపీఎస్.. నువ్వా నేనా అంటూ ..ఒకరిపై ఒకరు సోషల్ మీడియా లో పోస్టులు పెట్టుకున్న వైనం

ఐఎఎస్ Vs ఐపీఎస్….నువ్వా..నేనా అంటూ ..ఒకరిపై ఒకరు సోషల్ మీడియా లో పోస్టులు పెట్టుకున్న వైనం…కోర్టుకు వెళ్లిన పంచాయితీ…సర్దుకుపోతే బాగుంటుంది..’అంటూ ఇద్దరికి సుప్రీం కోర్టు సూచన..అసలు ఎవరు వారు? దేనికి ఇలా..?.. Trinethram News : అసలేం జరిగింది… కన్నడనాట ఇద్దరు…

విశాఖపట్టణం లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం

విశాఖ: విశాఖపట్టణం లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం. వైజాగ్ లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంపై ఈడీ విచారణ. స్కామ్ కు సంబంధించి ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఈడీ. నిందితులు అమిత్ అగర్వాల్, నితిన్ తిబ్రూయల్ అరెస్ట్. టెక్…

తిరుపతి లో తగ్గిన భక్తుల రద్దీ

Trinethram News : తిరుపతి లో తగ్గిన భక్తుల రద్దీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భారీగా భక్తుల రద్దీ తగ్గింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా…

మొదటి రోజు సినిమా కలెక్షన్స్ లో నుండి దాదాపు 14 లక్షల రూపాయలను అయోధ్య శ్రీ రామ మందిరం ట్రస్టుకు హనుమాన్ చిత్ర యూనిట్ చెక్ రూపంలో అందించారు

హనుమాన్ చిత్ర బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లుగా ప్రతి టికెట్టు మీద ఐదు రూపాయలు అయోధ్య రామ మందిరం కి విరాళంగా ఇస్తామని చెప్పినట్లుగానే చేశారు…మొదటి రోజు సినిమా కలెక్షన్స్ లో నుండి దాదాపు 14 లక్షల రూపాయలను అయోధ్య…

జీతాలు జూలై లో పెంచుతాం

జీతాలు జూలై లో పెంచుతాం Trinethram News : అమరావతి AP: అంగన్వాడీలు విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ‘అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు ఇబ్బంది కలగకూడదనే ఎస్మా…

తెల్లవారుజామున కారు లో మంటలు

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట తెల్లవారుజామున కారు లో మంటలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై భారీ గా నిలిచిపోయిన వాహనాలు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం కారు లో మంటలు…

You cannot copy content of this page