ఇవాళ విజయవాడ ధర్నా చౌక్ లో ఆశా వర్కర్లు నిరసనలు

Trinethram News : AP: ఇవాళ విజయవాడలోని ధర్నా చౌక్ లో ఆశా వర్కర్లు నిరసనలు చేపట్టనున్నారు. జీతాల పెంపు, సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా ఆశా కార్యకర్తలు నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తమ డిమాండ్లపై…

నీటి పారుదల శాఖ లో భారీ ప్రక్షాళన

ENC మురళీధర్ రావు రాజీనామా చేయాలని ఆదేశించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కాళేశ్వరం ఇంచార్జ్ ఈఎన్సీ రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్ రావు సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.

మెట్రో ట్రైన్ లో ప్రయాణించిన రాష్ట్రపతి

న్యూ ఢిల్లీ :ఫిబ్రవరి 07చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ వికాస్‌ కుమార్‌ కూడా రాష్ట్రపతితో కలిసి…

మూడు రోజులుగా తారు డబ్బా లో

N T R జిల్లా,విజయవాడ,రూరల్ మండలం రాయనపాడు ప్రాంతం లో ఘటన…!!! మూడు రోజులుగా తారు డబ్బా లో…!! తారు డబ్బా లో ఇరుక్కు పోయిన వలస కూలీ…!! రెస్క్యూ చేసి ప్రాణాలు కాపాడిన ఇబ్రహీంపట్నం పోలీసులు…!! తారు డబ్బా లో…

తెలంగాణ భవన్ లో కేసిఆర్ అధ్యక్షతన KRMB అంశం పై కీలక సమావేశం

పాల్గొన్న కేటీఆర్, హరీష్ రావు, పార్టీ సీనియర్ నేతలు హాజరైన మహబూబ్ నగర్,ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ ప్రజా ప్రతినిదులు ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు చలో నల్లగొండ భారీ బహిరంగ సభ. తెలంగాణ భవన్‌లో ముగిసిన…

పొత్తులో భాగంగా పరిశీలన లో జనసేన పోటీచేసే స్థానాలు ??

MLA సీట్లు !! స్థానాలు దాదాపు ఖాయం అయ్యాయి. అనంతపురం, ధర్మవరం, ఆళ్లగడ్డ స్థానాలను కోరుచున్న జనసేన. నెల్లూరులో ఒక సీటు ఇస్తున్నారు. గోదావరి జిల్లాలలో ఇవికాక ఇంకా 3 సీట్లు జనసేనకు ఇవ్వవచ్చు. జనసేన కు 3 MP సీట్లు1)…

గుంటూరు వెస్ట్ లో సతమతం అవుతున్న విడదల రజనీ

మంత్రి విడదల రజిని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఆమెకు పరిస్థితులు అనుకూలించడం లేదా? స్థానిక వైసీపీ శ్రేణులు ఆమెకు సహకరించడం లేదా? ఆమె పునరాలోచనలో పడ్డారా? ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఆమె పరిస్థితి…

కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన వంద మంది

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ 22, 23 డివిజన్ వాసులు 100 మంది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…

హైదరాబాద్ లో నలుగురు చిన్నారుల కిడ్నాప్ కలకలం

Trinethram News : హైదరాబాద్ శివారు మైలార్ దేవ్ పల్లిలోని ఓవైసీ హిల్స్ వద్ద నలుగురు చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇంటి బయట ఆడుకుం టున్న ముగ్గురు బాలికల ను, ఓ బాలుడిని గుర్తు తెలియని దుండగులు ఆదివారం కిడ్నాప్…

భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థునీలు ఆత్మహత్య?

Trinethram News : యాదాద్రి జిల్లా : ఫిబ్రవరి 04ఇద్ద‌రు విద్యార్థినీలు త‌మ బాధ‌ల‌ను ఎవ‌రికి చెప్పుకోలేక త‌నువులు చాలించారు. ఈఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు…

You cannot copy content of this page