అక్రమంగా వ్యాన్ లో రవాణ చేస్తున్న సుమారు 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పత్రికా ప్రకటనతేది : .16.02.2024 అక్రమంగా వ్యాన్ లో రవాణ చేస్తున్న సుమారు 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు… ఉమ్మడి ఆదిలాబాద్ రామగుండము పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్., (డిఐజీ…

ఈ యాప్ లతో జరభద్రం…ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా.? వెంటనే డిలీట్‌ చేయండి.మన పర్సనల్ డేటా సేఫ్ లో ఉన్నట్టే

Trinethram News హలో దోస్తులు..ఈ యాప్ లతో జరభద్రం…ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా.? వెంటనే డిలీట్‌ చేయండి.మన పర్సనల్ డేటా సేఫ్ లో ఉన్నట్టే మారుతోన్న టెక్నాలజీతోపాటు నేరాలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేరాల…

అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి సన్నిధి లో రథసప్తమి

Trinethram News : శ్రీకాకుళం అర్ధరాత్రి క్షీరాభిషేకంతో ప్రత్యేక పూజలు వేలాది మందికి సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు.

అమరావతి లో ఉద్యోగులు , IAS / IPS అధికారులు , MLA / MLC లు నివాసాల కోసం కట్టిన ఇళ్లు 75% పూర్తి అయ్యాయి

అమరావతి లో ఉద్యోగులు , IAS / IPS అధికారులు , MLA / MLC లు నివాసాల కోసం కట్టిన ఇళ్లు 75% పూర్తి అయ్యాయి జగన్ మోహన్ రెడ్డి ఆ పనులు ముందుకు తీసుకెళ్లినట్లు అయితే ఇంకో ఆరు…

గోల్డ్ షాప్ లో భారీ చోరీ సినీ ఫక్కీలో..పట్టపగలే‼️

Trinethram News : హైదరాబాద్ : పట్టపగలే కొందరు దుండగులు కత్తితో దాడి చేసి బంగారం దుకాణంలో సినీఫక్కీలో భారీ చోరీ చేశారు. బుధవారం మధ్యాహ్నం చాదరాఘాట్ ఠాణా పరిధిలోని అక్బర్బాగ్లో ఈ ఘటన జరిగింది. బైక్ పై వచ్చిన ముగ్గురు…

వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లో చేరనున్నారు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లో చేరనున్నారు. వేమిరెడ్డి ని నెల్లూరు లోకసభ అభ్యర్థి గా ప్రకటించిన వైసీపీ. కాని ఆయన నిన్న చంద్రబాబు తో సమావేశం అయ్యారు. ప్రస్తుతం TTD బోర్డు మెంబర్ అయిన…

కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం అందించిన ఏపీ ఎన్జీవో సంఘ నేతలు

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం అందించిన ఏపీ ఎన్జీవో సంఘ నేతలు… తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చే దిశగా నిరసనలు చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు.. ఉమ్మడి కృష్ణజిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు…

కలెక్టరేట్ లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి వేడుకలు

Trinethram News : రాజమహేంద్రవరం, తేదీ:14.2.2024 నివాళులు అర్పించిన కలెక్టర్ , ఇతర అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించుకోవడం జరిగిందనీ…

నా దృష్టిలో లోకేశ్ దేవుడు… అందుకే ట్రైలర్ లో చూపించలేదు: వర్మ

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం చిత్రం ఫిబ్రవరి 23న విడుదల ట్రైలర్ లో లోకేశ్ ను చూపించలేదేంటని మీడియా ప్రశ్న లోకేశ్ దేవుడు కాబట్టి కించపర్చలేమన్న వర్మ

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర…

You cannot copy content of this page