విశాఖ లో మొట్టమొదటి సారిగా లభ్యమైన బ్లాక్ కరెన్సీ మాఫియా

నల్లని కాగితాలను కరెన్సీ నోట్లు గా తయారు చేస్తామని… ఎయిర్ పోర్టు కాకనినగర్ లో భారీగా బ్లాక్ కరెన్సీ పట్టివేత మోసం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు కోట్లాది రూపాయలు స్వాధీనం.

భౌరంపేట్ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో లో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

Trinethram News : భారత వీరత్వానికి ప్రతీక.. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించి.. మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింపచేసిన యోధుడు.. యువతరానికి ఎప్పటికీ పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి…

తాడూర్ మండల పోలిస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పై కేసు నమోదు

తాడూర్ మండల పోలిస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పై కేసు నమోదు.. నిన్న సిరసవాడ పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ ఉల్లంఘించిన మాజీ ఎమ్మెల్యే మర్రి… ప్రధానోపాధ్యాయుడు చంద్ పాష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు…

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తండ్రి రవీందర్ రావు పై కరీంనగర్ టు టౌన్ PS లో కేసు నమోదు

చిలుక ప్రవీణ్ సహా పలువురు యూట్యూబ్ చానెల్ నిర్వాహకులను అడ్డు పెట్టుకొని తనపై,మంత్రి పొన్నం పై తప్పుడు ఆరోపణలు చేపిస్తున్నారని కూస రవీందర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు..

తెలంగాణ భవన్ లో మాజీ ముఖ్యమంత్రి KCR జన్మదిన వేడుకలు జరిగాయి

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేటీఆర్, తలసాని మరియు ఇతరనేతలు పాల్గొన్నారు…

బాయ్స్ హాస్టల్ లో పోలీసుల తనిఖీలు

Trinethram News : తిరుపతి మత్తు పదార్థాలతో పాటు నిరోద్ ప్యాకెట్లు లభ్యం. రెండు రోజుల క్రితం శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్ పేరుతో విద్యార్థుల మధ్య గొడవ. ఓ యువతి విషయంలో మరోసారి విద్యార్థులు మధ్య…

అభ్యర్థులు బ్యాంకు , వెబ్‌సైట్‌, లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8,283 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు బ్యాంకు , వెబ్‌సైట్‌, లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈనెల 25, మార్చి 4 తేదీల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.…

పెండింగ్ లో ఉన్న ఫారంలు త్వరగా పూర్తి చేయాలి

రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా శ్రీకాకుళం: పెండింగ్ లో ఫారంలు త్వరగా డిస్పోజ్ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రోరల్ తొలగింపులు, చేర్పులు,…

గ్రూప్‌-4 లో మార్కులు తక్కువ వచ్చాయని యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉంటున్న శిరీష (24) ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనాస్థలిని పోలీసులు…

You cannot copy content of this page