విశాఖ గాజువాక లోని ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో భారీ అగ్నిప్రమాదం

విశాఖ గాజువాక లోని ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో భారీ అగ్నిప్రమాదం. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక శకటాలు..

గచ్చిబౌలి లోని రాడిసన్ హోటల్ లో పోలీసుల సోదాలు

భారీగా డ్రగ్స్ పట్టుకున్న గచ్చిబౌలి పోలీసులు.. బీజేపీ నేత కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అతని తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిన్న రాత్రి హైదరాబాద్ రాడిసన్ పబ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ శేరిలింగంపల్లి…

హైదరాబాద్ లోని పాతబస్తీలో ఐటీ సోదాలు

Trinethram News : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. కాగా ఇవాళ ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.. గతంలో ఐటీ సోదాలు జరిగిన సమయంలో…

మహారాష్ట్ర లోని నాగ్‌పుర్‌ లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ప్రధాన కార్యాలయాన్ని ‘నో డ్రోన్‌’ జోన్‌గా ప్రకటించారు

నాగ్‌పుర్‌: మహారాష్ట్ర లోని నాగ్‌పుర్‌ లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ప్రధాన కార్యాలయాన్ని ‘నో డ్రోన్‌’ జోన్‌గా ప్రకటించారు. భద్రతా కారణాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ఫొటోలు తీయడం, వీడియో…

విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

విజయవాడ(ప్రభుత్వ ఆసుపత్రి-విజయవాడ) విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు …. నిన్న రాత్రి కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్షను భగ్నం చేసి వైద్యం కోసం కోడికత్తి…

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను సందర్శించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను సందర్శించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి సందర్శించారు. గత వర్షాకాలంలో…

గుజరాత్ లోని వడోదర లో ఘోర విసాదం నెలకొంది

గుజరాత్ లోని వడోదర లో ఘోర విసాదం నెలకొంది.. హరిణి సరస్సు లో పడవ బోల్తా పడి 11 మంది చనిపోయారు.. చనిపోయిన వారిలో 9 మంది విద్యార్థులు2 టీచర్లు వున్నారు.. పిక్నిక్ లో భాగంగా 27 మంది పడవలో ప్రయానిస్తున్నట్టు…

అయోధ్య సీతమ్మకు 60 మీటర్ల ఆంద్రప్రదేశ్ లోని ‘ధర్మవరం పట్టుచీర’ – అంచులపై రామాయణ ఘట్టాలు చిత్రీకరణ

Trinethram News : అయోధ్య రామ మందిరానికి ఏపీ నుంచి కానుక వెళ్లనుంది. శ్రీసత్యసాయి జిల్లా చేనేత కార్మికులు పట్టుచీరను తయారు చేసి, సీతాదేవికి బహూమానంగా అందించనున్నారు. 4 నెలలపాటు శ్రమించి 60 మీటర్ల పొడవుతో ఈ చీరను తయారు చేశారు.…

విశాఖపట్టణం లోని RK (రామకృష్ణ) బీచ్ అనేది ఎవరి పేరు? ఆ పేరు ఎందుకు పెట్టారు?

Trinethram News : విశాఖపట్నంలోని బీచ్ ప్రాంతానికి.. “రామకృష్ణ బీచ్” అని పేరు పెట్టడం వెనుక కారణం, ఆ స్థలానికి దగ్గరలో రామకృష్ణ పరమహంస మఠం ఉండడం. ఇప్పటికీ మీరు గమనిస్తే, బీచ్ బస్ స్టాపుకి ఎదురుగా, రామకృష్ణ మిషన్ వారి…

You cannot copy content of this page