ధారూర్ రైల్వే స్టేషన్ లో పలు రైళ్లను నిలుపాలి

ధారూర్ రైల్వే స్టేషన్ లో పలు రైళ్లను నిలుపాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్భారత ప్రభుత్వ విప్, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిఫార్సు మేరకు, సౌత్ సెంట్రల్ రైల్వే GM అరుణ్ కుమార్ జైన్ జీ…

రామగుండం రైల్వే స్టేషన్ లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసిన

రామగుండం రైల్వే స్టేషన్ లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసిన రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం రైల్వే స్టేషన్ లో ఆటోల పార్కింగ్ సమస్య చాలా రోజులుగా పెండింగ్లో ఉంది పార్కింగ్ సౌకర్యం లేక వందలాదిమంది ఆటో డ్రైవర్లము రోడ్లపై…

భూసేకరణవల్లే రైల్వే లేన్ నిర్మాణ పనుల్లో జాప్యం

భూసేకరణవల్లే రైల్వే లేన్ నిర్మాణ పనుల్లో జాప్యం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను వేగవంతం చేయాలని కోరుతున్నా 2027 నాటికి కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లేన్ పనులు పూర్తి మార్చి నాటికి అందుబాటులోకి ఆధునాతన కరీంనగర్ రైల్వే స్టేషన్ రూ.60 కోట్లతో అతి త్వరలో…

అరకువేలిలో రద్దు చేసిన రైల్వే పాసింజర్, రిక్వెస్ట్ స్టాప్ ను కొనసాగించాలి

అరకువేలిలో రద్దు చేసిన రైల్వే పాసింజర్, రిక్వెస్ట్ స్టాప్ ను కొనసాగించాలి. అల్లూరి జిల్లా అరకువేలి మండలం త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 6 : ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి, గత్తుం బుజ్జిబాబు మాట్లాడుతూ, అరకువేలి రిక్వెస్ట్…

సమ్మర్ సీజన్ లోపు ఒక వైపు పెద్దపల్లి కునారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి (ఆర్.ఓ.బీ) సిద్దం జిల్లా కలెక్టర్ కోయ హర్ష

సమ్మర్ సీజన్ లోపు ఒక వైపు పెద్దపల్లి కునారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి (ఆర్.ఓ.బీ) సిద్దం జిల్లా కలెక్టర్ కోయ హర్ష *పెండింగ్ భూ సేకరణ డిమాండ్ నోటీస్ వెంటనే జారీ చేయాలి పెద్దపల్లి కూనారం ఆర్.ఓ.బీ పనులు పర్యవేక్షించిన జిల్లా…

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఈరోజు రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ ని కలిశారు

Trinethram News : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఈరోజు రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ ని కలసి, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా మంచిర్యాల, రామగుండం, మరియు పెద్దపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం…

తెలంగాణలో 70 రైల్వే స్టేష‌న్లకు మహర్దశ

తెలంగాణలో 70 రైల్వే స్టేష‌న్లకు మహర్దశ Trinethram News : న్యూ ఢిల్లీ : డిసెంబర్ 11కాజీపేట రైల్వే స్టేష‌న్‌ను అమృత్ భార‌త్ స్టేష‌న్ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తు న్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈరోజు లోక్‌స‌భ‌లో…

అరుకు రైల్వే స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయండి

అరుకు రైల్వే స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయండి (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు డిమాండ్. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకులోయ )టౌన్ త్రినేత్రం న్యూస్ డిసెంబర్.08: అరుకు రైల్వే స్టేషన్…

రూ.100 రైల్వే టికెట్లో.. రూ.46 కేంద్రమే భరిస్తోంది: అశ్వినీ వైష్ణవ్

రూ.100 రైల్వే టికెట్లో.. రూ.46 కేంద్రమే భరిస్తోంది: అశ్వినీ వైష్ణవ్ Trinethram News : లోక్సభ సమావేశాల్లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు రైలు టికెట్లపై ఏటా రూ.56,993 కోట్ల రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.…

రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనుల పరిశీలన జిల్లా కలెక్టర్ కోయ హర్ష

రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనుల పరిశీలన జిల్లా కలెక్టర్ కోయ హర్ష *రాఘవపూర్ కన్నాల వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు *ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, నవంబర్ -13:- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లాలోని…

You cannot copy content of this page