రైతుల ఆందోళన: ఖనౌరీ బార్డర్‌లో ఒకరి మృతి.. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ

Trinethram News : పంజాబ్ – హరియాణా సరిహద్దుల్లో ఖనౌరీ వద్ద పోలీసుల రబ్బర్ బుల్లెట్లు తగిలి ఓ రైతు మరణించినట్లు రైతు సంఘాలు ఆరోపించాయి. రైతుల ఆందోళలో పాల్గొన్న శుబ్ కరమ్ సింగ్ రేఖికి తలలో రబ్బర్ బుల్లెట్ తగిలిందని,…

కమలాపురం కరువు పై 23న ముఖ్యమంత్రి ఎదుట నిరసన కు రైతులు తరలి రావాలి

కమలాపురం కరువు పై 23న ముఖ్యమంత్రి ఎదుట నిరసన కు రైతులు తరలి రావాలి నియోజకవర్గ రైతులకు సాయినాథ్ శర్మ పిలుపు కమలాపురం నియోజకవర్గం లో కరువు పరిస్థితులు విలయ తాండవం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళే విధంగా…

నడిగడ్డ గ్రామ రైతులు గతంలో ప్రశాంతంగా సాగర్ కెనాల్ ద్వారా పంట పండించేవారు

నడిగడ్డ గ్రామ రైతులు గతంలో ప్రశాంతంగా సాగర్ కెనాల్ ద్వారా పంట పండించేవారు…ఈ వైసీపీ ప్రభుత్వము వచ్చిన తరువాత గత ఐదు సంవత్సరాలు గా ఎటువంటి పంట పండించింది లేదు….

నారా లోకేష్ ను కలిసిన తమలపాకులు రైతులు

నారా లోకేష్ ను కలిసిన తమలపాకులు రైతులు (12-12-2023): పాయకరావుపేట మండలం నామవరంలో తమలపాకు రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. • మా మండలంలో సత్యవరం, మాసాహేబ్ పేట, అరట్లకోట, మంగవరం, పెదరామభద్రపురం, కొత్తూరు, శ్రీమపురం తమలపాకు…

You cannot copy content of this page