42వ డివిజన్ లో ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డుల ఎంపిక కార్యక్రమం వార్డు సభ

42వ డివిజన్ లో ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డుల ఎంపిక కార్యక్రమం వార్డు సభ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు మరియు కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం…

అర్హులందరికీ రేషన్ కార్డు

అర్హులందరికీ రేషన్ కార్డు గ్రామ సభల్లోనూ దరఖాస్తు తీసుకుంటాం రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డు అందజేస్తామని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ…

కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే

కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే..! Trinethram News : Telangana : రాష్ట్రంలోని లక్షలాది ప్రజలు ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఈ నెల 26 అంటే,…

Ponguleti : తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు

తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు Trinethram News : తెలంగాణ : అర్హులందరికీ రేషన్‌ కార్డులు అందిస్తాం-పొంగులేటి ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు సాగు భూమి ప్రతి ఎకరాకు రూ.12 వేలు…

రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్

రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్ ఏపీలో సంచలనం రేపిన పేర్ని నాని, పేర్ని జయసుధలకు సంబంధించిన గోదాముల్లో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. Trinethram News : విజయవాడ: మచిలీపట్నంలో…

705 రేషన్ షాప్ లబ్ధిదారులు

705 రేషన్ షాప్ లబ్ధిదారులుఇబ్బందులు ఎదుర్కొంటున్న 10వార్డ్ ప్రజలు చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ గతంలో నిర్వహించిన షాప్ దగ్గర రేషన్ బియ్యం ఇవ్వగలరని కోరుతున్న స్థానికులు చొప్పదండి మున్సిపాలిటీ పరిధి పదో వార్డులోని రేషన్ షాపు 0705 వేరే…

రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది

రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. Trinethram News : Andhra Pradesh : ఈకేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదించేందుకు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి న్యాయవాది విజయ ప్రత్యేకంగా…

Nani : రేషన్ బియ్యం మాయం కేసు.. అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం

రేషన్ బియ్యం మాయం కేసు.. అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం నాని సొంత గోదాము నుంచి 185 టన్నుల రేషన్ బియ్యం మాయం కేసు నమోదైనప్పటి నుంచి కనిపించకుండా పోయిన నాని కుటుంబం గోదాము మేనేజర్ మానస్ తేజ కూడా అజ్ఞాతంలోనే…

CM Chandrababu : రేషన్ మాఫియాపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు

రేషన్ మాఫియాపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. Trinethram News : Andhra Pradesh : రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని తెలిపారు. అక్రమ సరఫరా చేసే వాళ్లు చాలా స్ట్రాంగ్ మాఫియాగా తయారయ్యారని…

విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌

విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌ మూడేళ్ల‌ల్లో రూ.12వేల కోట్లు పీడీయ‌స్ బియ్యం ఎగుమ‌తి చేశారు రేషన్ మాఫియా పై ఉక్కు పాదం బియ్యం అక్ర‌మ ర‌వాణా ప్ర‌క్షాళ‌నలో భాగంగా అధికార యంత్రాంగం మీడియాతో క‌లిసి పనిచేస్తాం…

Other Story

You cannot copy content of this page