రేపు కోస్గికి సీఎం రేవంత్ రెడ్డి
Trinethram News : పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయ్యనున్న సీఎం రేవంత్ రెడ్డి.. బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి…
Trinethram News : పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయ్యనున్న సీఎం రేవంత్ రెడ్డి.. బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి…
Trinethram News : ఢిల్లీ: నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. భారత మండపం వేదికగా మరోసారి పార్టీ ప్రచార కమిటి, ప్రధాని అభ్యర్ధిగా మోదీని బీజేపీ నేతలు ఎన్నుకోనున్నారు.. నేడు ఉదయం జాతీయ పదాథికారులు సమావేశం కానున్నారు.…
Trinethram News : ప్రభుత్వం స్పందించకపోతే తగిన బుద్ధి చెబుతాం.. టీఏటీయూ నాయకుడు వేముల మారయ్య హెచ్చరిక రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్ మల్లాపూర్లో బుధవారం ఆయన ‘ఆటోబంద్’ వాల్పోస్టర్ను…
రేపు జైపూర్ కు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే .. రాజస్థాన్ నుండి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న సోనియాగాంధీ .. ప్రస్తుతం రాయ్ బరేలి లోక్ సభ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ రానున్న ఎన్నికల్లో…
రాజ్యసభ బరిలో సోనియా గాంధీ…. రాయబారేలి లోక్ సభ బరిలో ప్రియాంకా గాంధీ. ప్రస్తుతం రాయబారేలి లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీచేసే అవకాశం ఒకటీ, రెండు రోజుల…
భారీ భద్రతతో దుర్భేద్యంగా ఢిల్లీ, హరియాణా సరిహద్దులు ఢిల్లీ/చండీగఢ్: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన ‘ఢిల్లీ చలో’మార్చ్ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.. నిషేధాజ్ఞలను అమలు చేయడంతో పాటు వాహనాల…
ఏపీ: ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్. పెండింగ్ డీఏలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని పట్టు.
Trinethram News : తెలంగాణ రేపు మేడిగడ్డ బ్యారేజ్పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ అంశంపై అసెంబ్లీలో కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. సాయంత్రం 6గంటలకు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ కానున్నారు.…
Trinethram News : రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు. వీరితో పాటు ఉద్యోగులకు కూడా సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రేపు షబ్-ఎ-మెరాజ్ పండుగ. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ.…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో పలువురి నేతలను చంద్రబాబు కలవనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రికి చంద్రబాబు ఢిల్లీ చేరుకోనున్నట్లు సమాచారం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ్ల చంద్రబాబు…
You cannot copy content of this page