మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు అల్లూరి జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44…

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం.. మహేందర్ రెడ్డి నియామకాన్ని ఆమోదించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.

వైఎస్ షర్మిలా రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించుటకు బస్సు యాత్ర

ఏపిసిసి నూతన అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించుటకు బస్సు యాత్ర వాహానం సంసిద్ధం…

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ నటుడు చిరు కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆర్కియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు.

షర్మిల దుష్టశక్తుల ట్రాప్ లో పడిపోయారు.. చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారు: మిథున్ రెడ్డి

షర్మిల దుష్టశక్తుల ట్రాప్ లో పడిపోయారు.. చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారు: మిథున్ రెడ్డి చంద్రబాబు స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారన్న మిథున్ రెడ్డి వైఎస్సార్ పేరును ఛార్జ్ షీట్ లో పెట్టిన పార్టీ కోసం పని చేస్తున్నారని విమర్శ జగన్…

BRS పార్టీకి బిగ్ షాక్.. MP రంజిత్ రెడ్డి మీద కేసు నమోదు

Trinethram News : BRS పార్టీకి బిగ్ షాక్.. MP రంజిత్ రెడ్డి మీద కేసు నమోదు..రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టాడని ఈనెల 20న బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి..…

గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హ‌మీ నేరవేర‌బోతుందన్న మంత్రి.. కేసీఆర్ స‌ర్కార్ నిర్వాకం వ‌ల్ల రాష్ట్రం గుల్ల అయిందని వెల్లడి.

ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గంలో పలు రహదారులకు నిధులు మంజూరు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదివారం రాత్రి ఆర్ అండ్…

రంగారెడ్డి గూడలో శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తేది:22.01.2024జడ్చర్ల నియోజకవర్గం రంగారెడ్డి గూడలో శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి… నేడు అయోధ్య అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం పురస్కరించుకొని నేడు రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి గూడ గ్రామంలో శ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని…

రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

అమరావతి రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటనకు శ్రీకారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ ఈ నెల 23న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటన…

You cannot copy content of this page