ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గంలో పలు రహదారులకు నిధులు మంజూరు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదివారం రాత్రి ఆర్ అండ్…

రంగారెడ్డి గూడలో శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తేది:22.01.2024జడ్చర్ల నియోజకవర్గం రంగారెడ్డి గూడలో శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి… నేడు అయోధ్య అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం పురస్కరించుకొని నేడు రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి గూడ గ్రామంలో శ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని…

రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

అమరావతి రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటనకు శ్రీకారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ ఈ నెల 23న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటన…

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:జనవరి 22 సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.…

ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.. ఇచ్ఛాపురం నుంచి ఇడుపుల పాయ వరకు పర్యటనకు శ్రీకారం.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం పై ఫోకస్.. ఈ నెల 23 న శ్రీకాకుళం, పార్వతీపురం…

దుబాయ్ డిజైనర్లు ఆర్కిటెక్ట్ లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

దుబాయ్ డిజైనర్లు ఆర్కిటెక్ట్ లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ లండన్ :జనవరి 21:లండన్ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి ఆదివారం దుబాయ్‌లో బిజీ బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు,…

అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి

అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయోధ్యలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేరుకున్నారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యాక్రమానికి విచ్చేయాల్సిందిగా ఆహ్వానం రావడంతో అయోధ్యకు వెళ్లిన…

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను సందర్శించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను సందర్శించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి సందర్శించారు. గత వర్షాకాలంలో…

లండన్ ఛారిత్రక వైభవం 1894లో నిర్మించిన టవర్ బ్రిడ్జిని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

లండన్ ఛారిత్రక వైభవం 1894లో నిర్మించిన టవర్ బ్రిడ్జిని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. థేమ్స్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జిఆ పరీవాహకం అక్కడ పర్యటక, వాణిజ్య ప్రాంతంగా వర్ధిల్లుతోంది. హైదరాబాద్ నగరంలో మూసీ సుందరీకరణ పథకం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్…

ఇడుపుల పాయ YSR ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిలా రెడ్డి

కడప జిల్లా ఇడుపుల పాయ YSR ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్ తో పాటు ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కేవీపీ రామచంద్రరావు,రఘువీరా రెడ్డి,శైలజానాథ్,తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు…

Other Story

You cannot copy content of this page