రూ.40 కోట్ల విలువైన స్మగ్లింగ్ గోల్డ్ లభ్యం.. అదుపులో 12 మంది
Trinethram News : గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తున్న ముఠా దాందా వెలుగులోకి వచ్చింది. పాట్నా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) నిర్వహించిన ఆపరేషన్లో పెద్ద ఎత్తున పుత్తడిని స్వాధీం చేసుకున్నారు.. ఈ క్రమంలో రూ.40.08…