రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా డాక్టర్ శిల్ప

రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలుగా డాక్టర్ శిల్ప హైదరాబాద్: జనవరి 22రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ శిల్ప బాధ్యతలు చేపట్టారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పదవి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్…

ఎల్లుండి రాష్ట్ర బంద్ కు అఖిల పక్ష ట్రేడ్ యూనియన్ ల పిలుపు

ఎల్లుండి రాష్ట్ర బంద్ కు అఖిల పక్ష ట్రేడ్ యూనియన్ ల పిలుపు AP: అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు ఈ నెల 24న రాష్ట్ర బందు పిలుపునిచ్చాయి. అంగన్వాడీల చలో విజయవాడను…

గవర్నర్ తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా భేటీ

గవర్నర్ తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా భేటీ జాతీయ ఓటరు దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని వినతి విజయవాడ: ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ అబ్దుల్ నజీర్ అహ్మద్ తో రాష్ట్ర ఎన్నికల ప్రధాన…

వైసిపి అరాచక ప్రభుత్వం ఇంటికి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

వైసిపి అరాచక ప్రభుత్వం ఇంటికి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ఓ ప్రకటనలో మాట్లాడుతూ. బాపట్ల:- వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో ఆదాయం పెరగలేదు ఉద్యోగాలు రాలేదు,…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల చివరిలో రాష్ట్ర పర్యాటక

జనంలోకి జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల చివరిలో రాష్ట్ర పర్యాటక ప్రతి రోజు 3 సభలలో పాల్గోనేలా కార్యాచరణ సిద్ధం చేసిన జనసేన నేతలు రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాటం చేసే సమయంలో అందరిని కలుపునేలా ప్రణాళికలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి వై.యస్ షర్మిల ప్రమాణస్వీకారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి వై.యస్ షర్మిల ప్రమాణస్వీకారం ఈరోజు విజయవాడ ఆహ్వానం కల్యాణ మండపం నందు జరిగింది. ప్రమాణ స్వీకారం అనంతరం మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కె) ను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి…

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి కరీంనగర్ జిల్లా:జనవరి 19తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీన సెలవుదినంగా ప్రకటిం చాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో…

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్:జనవరి 18రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు నిర్వహిం చనుంది. ఇందులో…

14వ రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన

Trinethram News : బాపట్ల భీమావారి పాలెం కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన 14వ రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన స్థానిక అలపర్తి ఎన్క్లేవ్ మచ్చవారి పాలెం రోడ్డు లో సంక్రాంతి సంబరాలు సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ గుంటూరు…

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు

Trinethram News : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మంగళవారం గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.. ఖమ్మంలోని నివాసంలో ఉన్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు ప్రాథమిక…

You cannot copy content of this page