యువగళం పాదయాత్ర నవ శకానికి నాంది

విజయవాడ:- 21-12-2023. యువగళం పాదయాత్ర నవ శకానికి నాంది-రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి గారు. ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదగాపూర్వకంగా కలిసిన మడకశిర నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ…

యువగళం – నవశకం విజయవంతం

యువగళం – నవశకం విజయవంతం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు వారి కార్యాలయంలో గురువారం నాడు నిన్న భోగాపురం మండలం…

యువగళం – నవశకం ముగింపు సభకు సిద్ధమైన ప్రత్యేక రైళ్లు

యువగళం – నవశకం ముగింపు సభకు సిద్ధమైన ప్రత్యేక రైళ్లు… చిత్తూరు స్టేషన్లో బయలదేరడానికి ముస్తాబు అయ్యింది….!? నేను సైతం మరీ మీరు

దిగ్విజయంగా ముగిసిన యువగళం

దిగ్విజయంగా ముగిసిన యువగళం.. చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం గాజువాక శివాజీనగర్ వద్ద యువగళం ఆవిష్కృతమైన ముగింపు ఘట్టం.అభిమానుల‌ జయజయధ్వానాల నడుమ పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్.కార్యకర్తల నినాదాలు, బాణాసంచా మోతలతో దద్దరిల్లిన పైలాన్ ఆవిష్కరణ ప్రాంతం.జై తెలుగుదేశం, జయహో లోకేష్…

యువగళం @ 226 రోజులు.. పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి నడిచిన నారా భువనేశ్వరి, వసుంధర

Nara Lokesh: యువగళం @ 226 రోజులు.. పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి నడిచిన నారా భువనేశ్వరి, వసుంధర విశాఖపట్నం: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) యువగళం పాదయాత్ర 226వ రోజు ఉత్సాహంగా సాగుతోంది. విశాఖ క్యాంప్‌…

223వ రోజు ప్రారంభమైన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర

223వ రోజు ప్రారంభమైన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర నేడు పంచదార్ల క్యాంప్‌సైట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్‌

20న యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ

20న యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ నిర్వహణకు ప్రత్యేక కమిటీల నియామకం జనగళమే యువగళమై మహా ప్రభంజనంలా సాగి రాష్ట్ర రాజకీయ యవనికపై చరిత్ర సృష్టించిన యువగళం పాదయాత్ర ముగింపు సభ ఈనెల 20వ తేదీన విశాఖపట్నంలో జరగనుంది. ఆర్థిక వనరుల…

లోకేశ్‌ ‘యువగళం’ పైలాన్‌ ఆవిష్కరణ.. హాజరైన బ్రాహ్మణి, మోక్షజ్ఞ

లోకేశ్‌ ‘యువగళం’ పైలాన్‌ ఆవిష్కరణ.. హాజరైన బ్రాహ్మణి, మోక్షజ్ఞ తుని: ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకున్న సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) పైలాన్‌ను ఆవిష్కరించారు.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం…

You cannot copy content of this page