శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డ యువకుడు అరెస్ట్‌

Trinethram News : హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డ యువకుడు అరెస్ట్‌.. 200 సార్లు ఎయిర్‌పోర్టులో బాంబులు పెట్టారంటూ మెయిల్స్‌.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వైభవ్ తివారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

వివాహం కాలేదని యువకుడు బాల్వన్మరణం

Trinethram News : ఆత్మకూరు : వివాహం కావడం లేదని మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విషపు గుళికలు మింగి బలవన్మరణం చెందిన ఘటన ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలో ఆదివారం చోటు  చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.., ప్రభాకరరెడ్డి (28) బెంగళూరులోని…

దూరం పెడుతోందని.. పట్టపగలు అందరూ చూస్తుండగానే యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

Trinethram News : ప్రియురాలు తనను దూరం పెడుతోందన్న కక్షతో ఓ యువకుడు (27) ఆమెను కత్తితో పొడిచి చంపాడు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణంలో పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. ఈ ఘటనలో బాధితురాలి…

బాపట్లలో యువకుడు హత్య

బాపట్లలోని సూర్యలంక రహదారిలో మంగళవారం సాయంత్రం యువకుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. సూర్యలంక రహదారిలోని ఓ రెస్టారెంట్ వద్ద జరిగిన ఘర్షణలో యువకుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.…

ఎంగేజ్మెంట్ అయినా మూడు రోజులకే యువకుడు దుర్మరణం

Trinethram News : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కునారం రోడ్ లొ గురు వారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడి కక్కడే మృత్యువాత పడ్డాడు. లారీ ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న యువకుడు దుర్మరణం పాలయ్యాడు మండలంలోని…

కుప్పం మండలం బంగనత్తం గ్రామం సమీపంలోని చెరువులో పడి యువకుడు మృతి

కుప్పం మండలం బంగనత్తం గ్రామం సమీపంలోని చెరువులో పడి యువకుడు మృతి..అగ్నిమాపక సిబ్బంది సాయంతో చెరువులో పడిన యువకుడ్ని వెలికి తీశారు..

బాలికపై కత్తితో దాడి చేసిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య

బాలికపై కత్తితో దాడి చేసిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య హైదరాబాద్:జనవరి 19హైదరాబాద్ అంబర్ పేట్ లో గురువారం రాత్రి బాలికపై కత్తితో దాడి చేసిన నిందితుడు ఈరోజు ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో జరిగింది.…

సైకిల్ పై దేశ యాత్ర చేపడుతున్న యువకుడు

సైకిల్ పై దేశ యాత్ర చేపడుతున్న యువకుడు దేశ వ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలను సైకిల్ పై యాత్ర చేసి దర్శిస్తున్న బీహార్ చెందిన రూపేష్ కుమార్ అనే 19 ఏళ్ల యువకుడు. ఈ యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో సోంపేట మండలం…

యువకుడు స్థానికుడు విద్యావంతుడు భాస్కరుడికి ఈసారి వైసీపీ టిక్కెట్ వరించేనా

యువకుడు స్థానికుడు విద్యావంతుడు భాస్కరుడికి ఈసారి వైసీపీ టిక్కెట్ వరించేనా….. 2019 లో పెద్దల మాటకు కట్టుబడి ఉండడంతో ఒక అడుగు వెనక్కి వేసాడనే వార్తలు. ….. ఈసారి అదే పెద్దల ఆశీస్సులతో ముందడుగు వేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం….. ప్రజల…

Other Story

You cannot copy content of this page