ప్రాణాలు తీసిన బంగారు గని.. 14 మంది మృతి, 11 మందికి గాయాలు

Trinethram News : సెంట్రల్ వెనిజులాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని కూలిన ఘటనలో 14 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికితీశామని, కనీసం 11 మంది గాయపడినట్లు బొలివర్ రాష్ట్ర గవర్నర్…

రైతుల ఆందోళన: ఖనౌరీ బార్డర్‌లో ఒకరి మృతి.. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ

Trinethram News : పంజాబ్ – హరియాణా సరిహద్దుల్లో ఖనౌరీ వద్ద పోలీసుల రబ్బర్ బుల్లెట్లు తగిలి ఓ రైతు మరణించినట్లు రైతు సంఘాలు ఆరోపించాయి. రైతుల ఆందోళలో పాల్గొన్న శుబ్ కరమ్ సింగ్ రేఖికి తలలో రబ్బర్ బుల్లెట్ తగిలిందని,…

రోడ్డు ప్రమాదంలో ప్యాపిలి మండలం రాచర్ల ఎస్ఐ వెంకటరమణ మృతి చెందడంపట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి

Trinethram News : బేతంచెర్ల, నంద్యాల జిల్లా: బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రాచెర్లలో ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ మృతి చెందడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి…. పోయిన వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో చనిపోయిన కోళ్లు…. మూతబడుతున్న చికెన్ దుకాణాలు దీంతో అప్రమత్తమైన…

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Trinethram News : ప్లకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి.. ఆటోలో మంటలు చెలరేగి ముగ్గురు మరణించగా..…

రోడ్డు ప్రమాదం విద్యార్థిని మృతి

Trinethram News : కరీంనగర్ జిల్లా:ఫిబ్రవరి 19కరీంనగర్ లోని బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద చత్తీస్ గఢ్ కు చెందిన లారీ ఢీకొని 19 సంవత్సరాల దియా పటేల్ అనే విద్యార్థిని ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. గుజరాత్…

ఉరివేసుకుని పాలిటెక్నిక్ విద్యార్థి మృతి

Trinethram News : శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీ లోని ప్రియదర్శిని హాస్టల్లోమొదటి అంతస్తులో ఘటన. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం వేణుగోపాల్ పురం కు చెందిన విద్యార్థిని టి .శశి (17) గా గుర్తింపు. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న…

యూట్యూబ్‌ మాజీ సీఈఓ కుమారుడు అనుమానాస్పద మృతి

వాషింగ్టన్‌: యూట్యూబ్‌ మాజీ సీఈఓ సుసాన్ వోజ్కికీ కుమారుడు మార్కో ట్రోపర్ (19) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్లార్క్‌ కెర్‌ క్యాంపస్‌లోని వసతి గృహంలో అతడు విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించినట్లు…

తమిళనాడులో ఘోరం.. బాణాసంచా పేలి 9 మంది మృతి

Trinethram News : తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంబకోట్టైలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు తీవ్రతకు…

మచిలీపట్నం బ్రహ్మ పురం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంకి చిన్నారి బాలుడు మృతి

Trinethram News : అప్పుడే స్కూల్ నుండి వచ్చాడు…ఇంట్లో బ్యాగ్ పెట్టి ఆడుకుందాం అని అలా నగర పాలక సంస్థ వారు ఏర్పాటు చేసిన పార్క్ కి వెళ్ళాడు..పార్కు కి గేట్లు తాళాలు వేసే వారికి ప్రతి ది తెలుస్తోంది… గేట్…

You cannot copy content of this page