దంపతులపై పడిన చెట్టు. భర్త మృతి

A tree fell on the couple. Husband died Trinethram News : May 21, 2024, సికింద్రాబాద్‌లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. శామీర్‌పేట్‌ తూముకుంటలో రవీందర్, సరళ దంపతులు నివాసం ఉంటున్నారు. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం…

ఎన్నికలవేళ రెచ్చిపోయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు:జవాన్ మ‌ృతి

During the elections, the Maoists, who were agitated during the elections, exchanged fire in Chhattisgarh: Jawan Mrity ఛత్తీస్‌గఢ్‌ అటవి ప్రాంతాల్లో నక్సలైట్లు సంచరిస్తున్నా రన్న సమాచారంతో స్పెషల్ ఫోర్స్ అధికారులతో పోలీసుల ఈరోజుఉదయం కూంబింగ్…

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి

Woman dies after falling under RTC bus in Khammam district Trinethram News : ఖమ్మం జిల్లా:మే 18ఖమ్మం జిల్లా రూరల్ మండ లం కొణిజర్ల ఎంపీడీవో కార్యాలయము సమీపంలో క్రాస్‌రోడ్డులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు…

బైక్ స్కిడ్… మహిళా మృతి

Bike skid… Woman dies Trinethram News : పశ్చిమగోదావరి జిల్లా: పెనుగొండ మండలం సిద్ధంతం రోడ్డు లో వెంకట రమణ రైస్ మిల్ సమీపమం లో ఉదయం స్కూటీ పై ఇద్దరు మహిళలు ప్రయనిస్తున్నారు, వర్షం కారణం గా రోడ్డు…

కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి

Trinethram News : వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణంకుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి. నాపరాతి పాలిష్ యూనిట్ లో పనిచేస్తున్న తల్లిదండ్రులు దత్తు, లావణ్య . ఇంట్లో ఒంటరిగా పడుకున్న ఐదు నెలల బాలుడిపై కుక్క తీవ్రంగా దాడి…

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

Trinethram News : May 12, 2024, అమెరికాలో విషాధ ఘటన చోటుచేసుకుంది. ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్‌ క్రీక్‌ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్‌ పట్టా పొందిన…

గోడ కూలి 7 గురు కూలీలు మృతి

త్రినేత్రం న్యూస్ – కుత్బుల్లాపూర్బిల్డర్ నిర్లక్ష్యం మెరసి యజమాని పర్యవేక్షణ లోపం వల్ల గోడ కూలి 7మంది కూలీలు మృతి చెందిన సంఘటన బాచ్ పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. గత రాత్రి గాలీ వాన భీభ్సవం సృష్టించడం తో పాటు,…

వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు భార్య భర్త అక్కడికి అక్కడే మృతి చెందారు

పల్నాడు జిల్లా. వినుకొండ మండలం లోని ఏ.కొత్తపాలెం గ్రామం లో ఈ రోజు ఉదయం వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు…

లోయలో పడిన బస్సు.. 12 మంది మృతి

Trinethram News : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో కేడియా డిస్టిలరీకి చెందిన 50 మంది ఉద్యోగులతో కుమ్హారి నుండి భిలాయ్‌కు తిరిగి వెళ్తున్న బస్సు రాత్రి 9 గంటలకు లోయలో పడిపోయింది ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. సమాచారం…

ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది మృతి

Trinethram News : Mar 29, 2024, ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది మృతిజమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై వెళుతున్న ట్యాక్సీ వాహనం రాంబన్ ప్రాంతానికి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ…

You cannot copy content of this page