కవిత ఛాలెంజ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు

Trinethram News : ఢిల్లీ కవిత ఛాలెంజ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు కవిత అరెస్ట్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో ముగిసిన వాదనలు.. కవిత రిమాండ్‌, కస్టడీ అంశంపై సాయంత్రం 4.30కి ఆర్డర్‌.. అప్పటి వరకు…

అమరావతిలో ముగిసిన బీజేపీ సమావేశాలు

హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ వారం రోజుల్లో పొత్తులపై స్పష్టత క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా పొత్తులపై తమ అభిప్రాయాలు శివప్రకాశ్ కు తెలిపిన ఏపీ నేతలు

ముగిసిన మేడారం మహాజాతర

సమ్మక్క, సారలమ్మ వన ప్రవేశం.. జనం నుంచి మళ్లీ వనంలోకి దేవతలు.. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ తరలింపు.. 4 రోజుల్లో సమ్మక్క-సారక్కను దర్శించుకున్న కోటీ 30 లక్షల మంది భక్తులు.

ముగిసిన టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం

విజయవాడ: ఈ నెల 28వ తేదీన తాడేపల్లి గూడెంంలో టీడీపీ – జనసేన బహిరంగ సభ. హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. తాడేపల్లి గూడెం సభలో కీలక ప్రకటనలు ఉండే ఛాన్స్

రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం

ఇద్దరి మధ్య కుదరని ఏకాభిప్రాయం.. కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనకు ఒప్పుకోలేదంటున్న రైతు సంఘాలు.. రేపు ఉదయం 10 గంటల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం రాకపోతే చలో ఢిల్లీ నిరసన ప్రారంభిస్తామన్న రైతు సంఘాలు..

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ సమావేశం

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీతో పార్లమెంట్ లోని పీఎం కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం ముగిసింది. సుమారు 20 minutes భేటీ కొనసాగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో…

ముగిసిన బీఏసీ సమావేశం

అమరావతి : నాలుగు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయం.. ఈ నెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండి(7న) బడ్జెట్ బీఏసీని బాయ్‌కాట్‌ చేసిన టీడీపీ.

ముగిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ

3 గంటల పాటు సాగిన మంతనాలుసీట్ల సర్దూబాటుపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు35 ఎమ్మెల్యే సీట్లు కావాలన్న పవన్28 వరకు ఇస్తామన్న చంద్రబాబు35 ఫైనల్ చేయాలన్న పవన్ కల్యాణ్3 ఎంపీలు ఇచ్చేందుకు టీడీపీ నిర్ణయంఎంపీల విషయంలో సరే అన్న పవన్ కల్యాణ్ఉమ్మడి మేనిఫెస్టో,…

Other Story

You cannot copy content of this page