Kavitha : నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ

Kavitha’s judicial custody will end today Trinethram News : ఢిల్లీ లిక్కర్ కేసులో MLC కవిత CBI జ్యూడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు అధికారులు హాజరు పర్చనున్నారు.…

నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడి షియల్ కస్టడీ

Judicial custody of MLC Kavitha will end today Trinethram News : హైదరాబాద్:మే 20ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత జ్యుడీషియల్ కస్టడీ సోమ వారంతో ముగియనున్నది. ఇడి, సిబిఐ రెండు కేసుల్లో నూ సోమవారం…

పిఠాపురంతో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో సీఎం జగన్ కొత్త ట్రెండ్

ఏపీ ఎన్నికల ప్రచారాన్ని మూడు విడతల్లో నిర్వహించిన వైసీపీ అధినేత, సీఎం జగన్.. చివరి రోజు సుడిగాలి ప్రచారం చేయనున్నారు. ఇవాళ కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. పిఠాపురంలో ఫినిషించ్‌ టచ్ ఇవ్వబోతున్నారు. పిఠాపురంలో ఎండ్‌ఆఫ్‌ద స్పీచ్‌‎పై అందరిలో…

నేటితో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ

Trinethram News : హైదరాబాద్: మే 102024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. 80 ఏళ్లు పైబడిన సీనియర్ ఓటర్లకు, వికలాంగ ఓటర్ల కు, కోవిడ్-19 సోకిన వ్యక్తులు…

నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ

ఇవాళ ఉదయం 11 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చనున్న ఈడీ అధికారులు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిపి విచారించేందుకు మరో 2 రోజుల కస్టడీ కోరే అవకాశం..

నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ

Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 23బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవితను కస్టడీ ఇవా ల్టితో ముగియనున్నది. ఈడీ అధికారులు మరోసారి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చను న్నారు. ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఈనెల…

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Trinethram News : హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క…

నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

చివరిరోజు అయోధ్య రామ జన్మభూమి ఆలయంపై చర్చ.. చర్చను ప్రారంభించనున్న డా. సత్యపాల్ సింగ్, డా. శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే స్వల్పకాలిక చర్చ కింద రామాలయం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టపై డిబేట్ రాజ్యసభలో మధ్యాహ్నం ఇదే అంశంపై చర్చ.

ఇవాళ్టితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి బడ్జెట్ పై అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి బుగ్గన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ మరో రెండు బిల్లులకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ.

తెలంగాణలో పెండింగ్‌ చలాన్లపై నేటితో ముగియనున్న డిస్కౌంట్‌

Trinethram News : 10th Jan 2024 : హైదరాబాద్‌ తెలంగాణలో పెండింగ్‌ చలాన్లపై నేటితో ముగియనున్న డిస్కౌంట్‌. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల పెండింగ్ చలాన్లపై 90 శాతం. బైక్‌ చలాన్ల పై 80 శాతం. ఫోర్ వీలర్స్, ఆటోల…

You cannot copy content of this page