CM Revanth Reddy : శంషాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

శంషాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవంతంగా విదేశీ పర్యటన స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” Trinethram News : Hyderabad : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి…

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయవలసిందే “ఆదివాసి గిరిజన సంఘం”

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయవలసిందే “ఆదివాసి గిరిజన సంఘం”. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్: ఆదివాసీ గిరిజన సంఘంఅల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ. ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయవసిందే?రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టాలి.…

పెనుమూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి

పెనుమూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి త్రినేత్రం న్యూస్. పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్. జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం తెలుగుదేశం మండల అధ్యక్షుడు పెద్దినేని రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకులు తెలుగు ప్రజల జీవనాడి అయిన…

తెలుగుదేశం పార్టి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన, యం.వి.వి

తెలుగుదేశం పార్టి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన, యం.వి.వి ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా, పాడేరు నియోజకవర్గం, కొయ్యూరు మండలం, రాజేంద్రపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జి సి‌…

CM Revanth Reddy : సింగపూర్‌ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

సింగపూర్‌ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణన కలవడం జరిగింది. తెలంగాణ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈ సందర్భంగా తెలంగాణ స్కిల్…

Pawan Kalyan Loves Books : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుస్తకాలంటే ప్రేమ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుస్తకాలంటే ప్రేమ. Trinethram News : Andhra Pradesh : పుస్తక ప్రియులైన ఆయన ఈ రోజు విజయవాడ 37వ పుస్తక మహోత్సవాన్ని సందర్శించారు. దాదాపు రెండున్నర గంటలపాటు పలు పుస్తకాలను పరిశీలించి.. తెలుగు,…

పిఠాపురంలో మినీ గోకులాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

పిఠాపురంలో మినీ గోకులాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ • రైతు యాతం నాగేశ్వరరావుకి గోవులు అందజేత• రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాలకు లాంఛనంగా ప్రారంభోత్సవం• మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో అతి తక్కువ సమయంలో గోకులాల నిర్మాణం Trinethram…

ముఖ్యమంత్రి ని మర్యాద పూర్వకంగా కలసిన ఎమ్మెల్యే భాను

ముఖ్యమంత్రి ని మర్యాద పూర్వకంగా కలసిన ఎమ్మెల్యే భాను నగరి త్రినేత్రం న్యూస్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా నగరి శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ ను ఆప్యాయంగా పలుకరించారని చెలిపారు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి ఎత్తిపోతల పథకానికి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తీసుకోవడానికి మంత్రివర్గం ఆమోదించిన సందర్భంగా నేడు…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పేదింటికి వరం

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పేదింటికి వరం. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణ పరిధిలోని ఎమ్మెల్యే అధికారిక షాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన 149 మంది బాధితులకు మంజూరైన 52, 53, 500 రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయ…

Other Story

You cannot copy content of this page